వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ తన ర్యాంక్ను మెరుగుపరచుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ చేసి రెండు ర్యాంకులు మెరుగై ఆరో స్థానానికి చేరుకున్నాడు.
India batting శ్రీలంకతో జరగనున్న తొలి వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ శనక తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మైదానంలో తేమ అధికంగా ఉన్న కారణంగా.. తొలుత బౌలింగ్ తీసుకున్న �
Hardik Pandya | త్వరలో భారత క్రికెట్ జట్టు నాయకత్వ మార్పు జరుగనుందా? పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తున్నది. జట్టు పూర్తిస్థాయి కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వరుస గాయాలు, ఫిట్నెస్ లేమితో
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. వరుణుడు నీడలా వెంటాడిన సిరీస్లో ఆఖరిదైన మూడో మ్యాచ్ కూడా రద్దయ్యింది. దీంతో సిరీస్ను 1-0తో కివీస్ కైవసం చేసుకుంది.
సొంతగడ్డపై టీ20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్.. తొలి వన్డేలో పంజా విసిరింది. టాప్-3 రాణించడంతో టీమ్ఇండియా మూడొందల పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఆడుతూ పాడుతూ సాగిన
కివీస్ మరో మూడు ఓవర్లు మిగిలు�
England need 364 :ఇంగ్లండ్కు భారీ టార్గెట్ ఇచ్చింది ఆస్ట్రేలియా. మెల్బోర్న్లో జరిగిన మూడవ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 355 రన్స్ చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ �
India Vs South Africa:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. రెండవ వన్డేలో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. మూడు వన్డేల సిరీస్లో రెండు జట్లు 1-1 తేడ�
బౌలర్ల క్రమశిక్షణకు.. బ్యాటర్ల వీరవిహారం తోడవడంతో ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన తృటిలో శతకం చేజార్చుకోగా.. కెప్టెన్ హర్మన్, యస్తిక భాటియా అర�
ఫామ్లేమితో సతమతమవుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్.. వన్డే క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు పేర్కొన్నాడు. ఆదివారం న్యూజిలాండ్తో జరుగనున్న మ్యాచ్..
మెల్బోర్న్: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం న్యూజిలాండ్తో జరిగే వన్డే అతనికి చివరి మ్యాచ్ కానున్నది. అయితే వచ్చే నెలలో స్వంత గడ్డపై జరగను�