న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. రెండవ వన్డేలో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. మూడు వన్డేల సిరీస్లో రెండు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్లో గెలిచినవాళ్లకే మాస్టర్ కార్డ్ ట్రోఫీ దక్కుతుంది. శిఖర్ ధావన్ నేతృత్వంలో టీమిండియా రంగంలోకి దిగింది.
🚨 Team News 🚨#TeamIndia remain unchanged. #INDvSA
Follow the match 👉 https://t.co/XyFdjVrL7K
A look at our Playing XI 🔽 pic.twitter.com/icw7Y2fDJe
— BCCI (@BCCI) October 11, 2022