WI vs PAK: పాకిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్ను వెస్టిండీస్ సొంతం చేసుకున్నది. మూడో వన్డేలో 202 రన్స్ భారీ తేడాతో విజయం నమోదు చేసింది. విండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్ ఆరు వికెట్లు తీసుకోగా, కెప్టెన్ శ�
ICC Rankings: ఐసీసీ ర్యాంకులు రిలీజ్ అయ్యాయి. వన్డేలు, టీ20ల్లో ఇండియా టాప్ ప్లేస్ కొట్టేసింది. ఇక టెస్టు ఫార్మాట్లో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో నిలవగా, ఇండియా నాలుగో స్థానానికి పడిపోయింది.
Champions Trophy: స్టీవ్ స్మిత్, మ్యాక్స్వెల్ .. తక్కువ గ్యాప్లోనే ఔటయ్యారు. నిలకడగా ఆడిన స్మిత్.. 73 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత మ్యాక్స్వెల్ ఓ భారీ సిక్సర్ కొట్టి, ఆ తర్వాత బంతికే బౌల్డ్ అయ్యాడ�
Mohammed Shami: షమీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 200 వికెట్లు తీసుకున్నాడు. అత్యంత తక్కువ బంతుల్లో ఆ రికార్డును అందుకున్నాడు. మరో వైపు చాంపియన్స్ ట్రోఫీ లో బంగ్లాదేశ్ 200 స్కోరు దాటింది.
Champions Trophy: వరుణ్ చక్రవర్తి, తయ్యబ్ తాహిర్, టామ్ బాంటన్, ఆరన్ హర్డై, విల్ ఓరౌర్కీ.. ఈ అయిదుగురు క్రికెటర్లపై చాంపియన్స్ ట్రోఫీలో ఫోకస్ పెట్టాల్సిందే. టోర్నీలో ఈ ప్లేయర్లు స్టార్లుగా ఎదిగే అవకా�
INDvENG: వన్డేల్లో కోహ్లీ 73వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్తో అహ్మదాబాద్లో జరుగుతున్న మూడవ వన్డేలో 52 రన్స్ చేసి అతను ఔటయ్యాడు. వైస్ కెప్టెన్ గిల్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు.
స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్, పాకిస్థాన్ వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులేమి లేకుండా 16 మందితో కూడిన జట్ట
స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతున్న భారత మహిళల జట్టు మంగళవారం మరో కీలక పోరుకు సిద్ధమైంది. తొలి వన్డేలో టీమ్ఇండియా నెగ్గగా రెండో వన్డేను కివీస్ సొంతం చేసుకోవడంతో మంగళవారం జర�
Harry Brook: ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో ఇంగ్లండ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 46 రన్స్ తేడాతో విజయం సాధించింది. అయిదు మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది ఇంగ్లండ్. �
BCCI Meeting: పాండ్యాను కాదని సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు బీసీసీఐ ఆటగాళ్ల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్లేయర్లు సూర్యకు ఓటేస
ఐసీసీ టోర్నీలలో కప్పు కొట్టాలన్న చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశలో దక్షిణాఫ్రికా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఏండ్లుగా వేధిస్తున్న ‘సెమీస్ గండాన్ని’ ఆ జట్టు విజయవంతంగా అధిగమించి తమపై ఉన్న ‘చోక
ఐర్లాండ్తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో అఫ్గన్ 1-0తో ముందంజ వేసింది. అఫ్గన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యఛేదనలో ఐర్లాండ్
పొట్టి ప్రపంచకప్ ముగిసిన వారం రోజుల్లోనే భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. జూలై 6 నుంచి జింబాబ్వే టూర్ ప్రారంభం కానుంది.