సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలు సాధిస్తున్న టీమ్ఇండియా.. మరో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ రెండో వన్డే జరుగనుంది.
Traffic restrictions | హైదరాబాద్ ఉప్పల్ వేదికగా నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ తన ర్యాంక్ను మెరుగుపరచుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ చేసి రెండు ర్యాంకులు మెరుగై ఆరో స్థానానికి చేరుకున్నాడు.
India batting శ్రీలంకతో జరగనున్న తొలి వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ శనక తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మైదానంలో తేమ అధికంగా ఉన్న కారణంగా.. తొలుత బౌలింగ్ తీసుకున్న �
Hardik Pandya | త్వరలో భారత క్రికెట్ జట్టు నాయకత్వ మార్పు జరుగనుందా? పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తున్నది. జట్టు పూర్తిస్థాయి కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వరుస గాయాలు, ఫిట్నెస్ లేమితో
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. వరుణుడు నీడలా వెంటాడిన సిరీస్లో ఆఖరిదైన మూడో మ్యాచ్ కూడా రద్దయ్యింది. దీంతో సిరీస్ను 1-0తో కివీస్ కైవసం చేసుకుంది.
సొంతగడ్డపై టీ20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్.. తొలి వన్డేలో పంజా విసిరింది. టాప్-3 రాణించడంతో టీమ్ఇండియా మూడొందల పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఆడుతూ పాడుతూ సాగిన
కివీస్ మరో మూడు ఓవర్లు మిగిలు�
England need 364 :ఇంగ్లండ్కు భారీ టార్గెట్ ఇచ్చింది ఆస్ట్రేలియా. మెల్బోర్న్లో జరిగిన మూడవ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 355 రన్స్ చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ �
India Vs South Africa:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. రెండవ వన్డేలో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. మూడు వన్డేల సిరీస్లో రెండు జట్లు 1-1 తేడ�
బౌలర్ల క్రమశిక్షణకు.. బ్యాటర్ల వీరవిహారం తోడవడంతో ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన తృటిలో శతకం చేజార్చుకోగా.. కెప్టెన్ హర్మన్, యస్తిక భాటియా అర�