బ్రిడ్జ్టౌన్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు.. వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 50 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.2
భారత్, జింబాబ్వే తొలి వన్డే నేడు మధ్యాహ్నం 12.45 సోనీ స్పోర్ట్స్లో హరారే: భారత్ మరో పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం జింబాబ్వేతో టీమ్ఇండియా తలపడనుంది. ఇంగ్లండ్, వెస్టిండ
బ్యాటింగ్లో టాప్-3 ప్లేయర్లు అర్ధ శతకాలతో అదరగొట్టడంతో మంచి స్కోరు చేసిన టీమ్ఇండియా.. ఆనక బౌలింగ్లోనూ సమిష్టిగా సత్తాచాటి విండీస్తో వన్డే సిరీస్లో బోణీ కొట్టింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్�
ఓల్డ్ ట్రాఫర్డ్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 118 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. వర్షం వల్ల 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 201 పరుగులకు ఆలౌ�
లండన్: ఇంగ్లండ్తో జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ స్థానం కల్పించారు. శ్�
తిరుగులేని ఆటతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు.. వరుసగా మూడో మ్యాచ్లోనూ నెదర్లాండ్ను చిత్తుచేసి 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొద�
ముల్తాన్: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో వరుసగా తొమ్మిది హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా నిలిచాడు. తాజాగా వెస్ట�
న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించిన బాబర్ .. కెప్టెన్గా అతి తక్క�
అభిమానులను అలరించేందుకు మరో క్రికెట్ పండుగ వచ్చేసింది. నాలుగేండ్లకోసారి జరిగే మహిళల వన్డే ప్రపంచకప్నకు సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్ కారణంగా ఏడాది ఆలస్యంగా జరుగుతున్న మెగాటోర్నీకి శుక్రవారం తెరలేవ�
అహ్మాదాబాద్: వెస్టిండీస్తో జరగనున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియా జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. కేఎల్ రాహుల్, దీపక్ హూడా, చాహల్, శార్దూల్ను తుది �
ముంబై: భారత బ్యాట్స్వుమన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆదివారం అరుదైన ఘనత సాధించింది. భారత్ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్గా ఆమె నిలిచింది. సౌతాఫ్రికాతో లక్నో వేదికగా జరిగ�