వన్డే ప్రపంచకప్లో చిన్న జట్లు దుమ్మురేపుతున్న దశలో.. టీమ్ఇండియా ఓ క్లిష్ట సవాలుకు సిద్ధమైంది! ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ అలవోక విజయాలు సొంతం చేసుకున్న రోహిత్ సేన నేడు బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుం�
ముంబై ఇండియన్స్తో తొమ్మిదేండ్ల అనుబంధానికి బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ముగింపు పలికాడు. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. 2015లో ముంబైతో కలిసిన ఈ న్యూజిలాండ్ పేసర్..సుదీర్ఘ కాలం
పెద్దగా అంచనాలులేకుండానే వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగిన న్యూజిలాండ్.. వరుస విజయాలతో అదరగొడుతున్నది. ఇప్పటికే హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్న కివీస్.. ఆల్రౌండ్ ప్రదర్శనతో అఫ్గాన్ను చిత్తుచేసింది. గత �
ICC | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో భాగంగా.. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిమానులు చేసిన వ్యాఖ్యాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఫిర్యాదును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీస
క్రికెట్లోనే గొప్ప సమరంగా భావించే భారత్, పాకిస్థాన్ మ్యాచ్లో.. టీమ్ఇండియా మరోసారి విజేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్లో దాయాది చేతిలో ఓటమంటూ ఎరుగని భారత్ 8వ విజయంతో రికార్డును నిలబెట్టుకుంది.
డిఫెండింగ్ చాంపియన్గా వన్డే ప్రపంచకప్లో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 69 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ చే
వన్డే ప్రపంచకప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ పోరు అనంతరం మైదానంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ తన జెర్సీని పాక్ సారథి బాబర్ ఆజమ్కు అందించాడు.
ODI World Cup | డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టుకు ఆఫ్ఘనిస్థాన్ గట్టి షాక్ ఇచ్చింది. 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ అయింది.
ODI World Cup | ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ల ధాటికి తట్టుకుని బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ 13వ ఓవర్ లో మహమ్మద్ నబీ వేసిన బంతిని షార్ట్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా ఇబ్రహీం జాడ్రన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట
ODI World Cup | ప్రపంచ కప్ టోర్నీ-2023లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్ లో 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 10 ఓవర్లలో 52 పరుగులు చేసింది.
ODI World Cup | ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా ఆదివారం ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏడు ఓవర్లలోపే 33 పరుగులకు రెండ
ODI World Cup | ప్రపంచ కప్ -2023 టోర్నీలో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.