రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీసీలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో హస్తంపార్టీకి బీసీల దమ్మేంటో చూపించాలన్నారు.
Bihar Caste Survey | బీహార్లో నిర్వహించిన కులాల సర్వే (Bihar Caste Survey) నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల ( ఓబీసీ)లకు చెందిన వారు.
ప్రస్తుత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే బీసీ బిల్లూ ప్రవేశపెట్టి అమలు చేయాలి. లేదంటే దీని కోసం మరో జాతీయ పోరాటం జరుగుతుంది. తెలంగాణే దీనికి అంకురార్పణ చేస్తుంది..
ఓబీసీ (ఇతర వెనుకబడిన కులాల) ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన రోహిణి కమిషన్ తన నివేదికను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ జి.రోహిణి
మహారాష్ట్రలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్' అంటూ నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు చేయాలనే డిమాండ్ పెరిగిపోతున్నది.
దేశంలోని బీసీలకు జాతీయ బీసీ కమిషన్ తీరని అన్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 80 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని సోమవారం ఆయన విడ�
విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు కేంద్రప్రభుత్వం క్రీమిలేయర్తో తీరని అ న్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
కేంద్రంలో ఓబీసీలకు ఇప్పటికైనా ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు.
Dasyam Vinay Bhaskar | బీజేపీ బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. ఎనిమిదేండ్లుగా బీసీలకు బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. ఓబీసీ అయిన ప్రధాని మోదీ
ఎన్నో వాగ్దానాలు, హామీలతో అధికారం చేపట్టిన మోదీ ఎనిమిదేండ్లు అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మోదీ గెలవడానికి ప్రధాన కారణమైన ‘ఓబీసీల జనగణన’ను కూడా మోదీ అటకెక్కించారు. తాను బీసీనని చెప్పుకొని ఓబీసీ
ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ను డిమాండ్ చేస్తూ ఓబీసీ మహాసభ ఇచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓబీస�
ప్రతిభకు రిజర్వేషన్ అడ్డు కాదు సామాజిక న్యాయానికి కోటా కీలకం నీట్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఈ ఏడాదికి ఈడబ్ల్యూఎస్కు 8 లక్షల ఆదాయ పరిమితి వర్తింపునకు ఆదేశం ప్రతిభకు రిజర్వేషన్ ప్రతిబంధకం �
దేశంలో ఓబీసీ జనగణన మరోసారి చర్చనీయాంశమవుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పదేండ్లకోసారి నిర్వహిస్తున్న జనగణనలో ఇప్పటివరకు కేవలం ఎస్సీ, ఎస్టీ కులాల సమాచారాన్నే సేకరిస్తున్నారు. 2011లో కులగణన చేపట్టినా