కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎంగా ఐదోసారి ఎన్ రంగస్వామి ప్రమాణస్వీకారం చేశారు. లోక్భవన్లో లెఫ్టినెంట్ గవర్నర్ కే కైలాసనాథన్ ఆయనతోపాటు నూతన మంత్రులలో పదవీ ప్రమాణం చేయించారు.
అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. 12న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. 126 స్థానాలు కలిగిన అస్సాం అసెంబ్లీకి తాజాగా జర�
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. దాదాపు రెండేండ్లపాటు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనుండటంతో ప్రమాణ స్వీకారాలకు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్అపరేశ్కుమార్సింగ్ (ఏకే సింగ్) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ�
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. దేశం రాజకీయంగా రెండుగా చీలిపోయిన తరుణంలో వైట్ హౌస్లోకి తిరిగి వస్తున్న ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుద్�
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ) కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథ
గ్రంథాలయాలను సరస్వతీ మాతగా గౌరవించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా సుహాసినిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రితోపాటు రాష�
జోగిపేట పట్టణాన్ని అన్నిరంగాలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తెస్తానని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం జోగిపేటలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్ర�
మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేంసాగర్రావు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానిక
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ప్రభు త్వం పూర్తి కృషి చేస్తుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసా ద్ తెలిపారు. ఆదివారం స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్హాల్లో వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, మహిళా సంఘం, యువజన సంఘం, స�