భారత ప్రధాన న్యాయమూర్తిగా తాను ఉన్న వ్యవధిలో సుప్రీంకోర్టు కొలీజియం.. వివిధ హైకోర్టులకు 224 మంది న్యాయమూర్తులను నియమించినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఢిల్లీ హ�
తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామకానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. తన వారసుడి పేరును సూచించాలని ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కేంద్ర న్యాయశాఖ కోరినట్టు సమాచారం
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం నేడే ఉదయం 10.15 గంటలకు ముహూర్తం పార్లమెంటు సెంట్రల్ హాల్లో కార్యక్రమం ప్రమాణం చేయించనున్న సీజేఐ ఎన్వీరమణ ముందు 21 తుపాకులతో గౌరవం వందనం న్యూఢిల్లీ, జూలై 24: ఒడిశాలోని మార
కేసుల విచారణ వేగిరం చేయాలి సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పిలుపు న్యూఢిల్లీ, జూలై 16: దేశంలో ప్రస్తుతం 6.10 లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారని, వారిలో 80 శాతం మంది ఖైదీలు అండర్ ట్రయల్సేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ�
వాణిజ్య ప్రపంచానికి మధ్యవర్తిత్వమే అత్యుత్తమ వివాద పరిష్కార మార్గమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వ కేసుల విచారణకు మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాల్సిన �
NV Ramana | తెలుగు అనేది కేవలం భాష కాదు.. జీవన విధానం, నాగరికత అని జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) అన్నారు. మాతృభాషను, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత అని చెప్పారు.
రాజ్యాంగం నిర్ణయించిన అధికారాల పరిధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అంగాలు పనిచేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విధి నిర్వహణలో రాజ్యాంగం నిర్దేశించిన ‘లక్ష్మణ రేఖ’ను మరవకూడ�
హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జడ్జీల నియామకానికి అర్హుల పేర్లను సూచించాలని హైకోర్టుల ప్రధాన న్
NV Ramana | సంస్థ పట్ల మద్దతు, నిబద్దతతో అద్భుత విజయం సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) అన్నారు. కొన్ని హైకోర్టుల స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు. ఇటీవలే రాజధానిలో పర్యటించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు...
భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ.. దేశ న్యాయవ్యవస్థపై తనదైన ముద్ర వేశారు. ఆ అత్యున్నత పదవిని చేపట్టిన ఏడాదిలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దేశ న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే తీర్పుల�
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు బుధవారం రాత్రి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. బైసాకి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ