తల్లీబిడ్డలకు మరింత మెరుగైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్
మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ హిట్ కావడంతో అదే స్ఫూర్తితో గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహార (న్యూట్రిషన్)కిట్ అందిస్తున్నది.
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఒకే రోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఘట్టం తెలంగాణ అభివృద్ధి వేగానికి ఒక నిదర్శనం. రాష్ట్రంలో వైద్యరంగంలో చోటు చ�
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీ�
రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన న్యూట్రీషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో హైదరాబాద్ నగరంలోనూ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. గర్భిణులకు సంబంధించిన డేటా సేకరణ, పంపిణీ చేసే �
మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. గర్భిణుల్లో రక్తహీనతను అధిగమించడంతోపాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టికాహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్న
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. నుంచి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు.. అనేంత స్థాయికి హాస్పిటల్స్ మారాయి. స్వరాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ను తలదన్నే రీతిల�
కేసీఆర్ సాధించిన విజయాలు ఒకటా? రెండా? ఆయన సాధించిన ఘనతలు మరో చరిత్రను లిఖించాయనటంలో సందేహం లేదు. బలమైన రాజకీయ పార్టీలను ధిక్కరించి పిడికెడు మందితో టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే ఒక చరిత్ర.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు నియామకాలు చేపడుతున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. గురువారం నాంపల్లిలోని ఏరియా దవాఖానను సందర్శించి డయాలసిస్ కేంద్రం,
లింగ సమానత్వం ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు.. అది శాంతియుత, సుసంపన్న, సుస్థిరాభివృద్ధితో కూడిన ప్రపంచానికి అత్యవసరమైన పునాది అని ఐక్యరాజ్యసమితి తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నది.