గర్భం దాల్చిన మహిళకు సరైన పోషకాలు అందినప్పుడే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
మాతాశిశువుల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటో
ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం రానివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గర్భిణుల్లో రక్తహీనత తగ్గించేందుకు న్యూట్రిషన్ కిట్స్ను ప్రవ�
ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అంటూ మంత్రి హరీశ్రావు అందరికీ అండగా ఉం టూ వారి సమస్యలను పరిష్కరిస్తారు. తాజాగా టీబీతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు న్యూట్రిషన్ కిట్ను అందించి వారిలో మనోధైర్యాన్ని
సిజేరియన్లు 40 శాతానికి తగ్గాలి నార్మల్డెలివరీలకు ప్రోత్సాహకాలు గాంధీలోమాతా శిశు కేంద్రం 250 పడకలతో ఏర్పాటు ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటళ్లకు 53 అల్ట్రా సౌండ్ మెషీన్లు రక్త హీనత ఉన్న మహిళలకు న్యూట్రిషన్
కౌమార బాలికల్లో పౌష్టికాహార లోపా న్ని అధిగమించేందుకు ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నది. పైలట్ ప్రాజెక్టులోభాగంగా రాష్ట్రంలోని 11 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల 10 వేల మంది కౌమార బాలికలకు �
గర్భిణుల కోసం 9 జిల్లాల్లో అమలు వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు హైదరాబాద్ మార్చి 11 (నమస్తే తెలంగాణ): గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని పోషకాహార లోపం అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో వచ్చే నెల ను�