KCR | ఆమె..నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు నిత్యం ఇంటి పనుల్లో మునిగిపోతుంది. కుటుంబ ఆరోగ్యమే తన లక్ష్యంగా పనిచేస్తుంది. కుటుంబం బాగు కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయదు. అలాంటి మహిళ నేడు రక్తహీనత, వి�
రాష్ట్ర ఆర్థిక ప్రగతిని, ప్రజల జీవన విధానాన్ని మార్చిన కేసీఆర్ సంక్షేమ పథకాల ప్రస్తావన బడ్జెట్లో కనిపించలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన పథకాలకు కూడా బడ్జెట్లో చోటు దక్కలేదు.
‘సామాజిక మార్పు’ అనే ఉదాత్త ఆశయం కేవలం నినాదాలకే పరిమితం కావొద్దనే సంకల్పంతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. బిడ్డ గర్భం లో ఉన్నప్పటి నుంచి చివరి అంకం వరకు ఏయే దశల్లో, ఏయే �
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతోంది. మాతా శిశు సంరక్షణకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తుండడంతో ప్రభుత్వ దవాఖానల
ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించుకోవడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన రోజని, సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ ఘట్టమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కిట్ అంటే నాలుగు సబ్యులు.. మూడు వస్తువులు కాదు అని స్పష్టం చేశారు. వేజ్ లాస్ను
ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగింది. న్యూట్రిషన్, కేసీఆర్ కిట్తోపాటు అమ్మఒడితో కాన్పులు అధికంగా జరుగుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేల రూ పాయలు ఖర్చు కాకుండా గర్భిణులు సర్కారు దవాఖానల్
ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా దవాఖానల్లో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రసవాల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టి
చెల్లెకు ఆపతొస్తే.. ‘భయపడకు చెల్లే నేనున్నా’ అని అన్న అండగా నిలుస్తడు. అక్కకు తీరని కష్టం వస్తే.. ‘తోడవుట్టిన కదా.. నీ కష్టంల తోడుండనా అక్కా’ అని తమ్ముడు ధైర్యం చెప్తడు. తోడవుట్టిన ఆడబిడ్డ పేదింటిరాలు అయితే
కనిపించే దేవుళ్ల్లు వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండ
మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటే కడుపులోని పిండం ఆరోగ్యంగా ఎదుగుతుంది. అందుకు పౌష్టికాహారం తప్పనిసరి. కానీ రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన చాలా మంది గర్భిణులు పౌష�