కాంగ్రెస్ పాలనలో నర్సింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రతినెలా ైైస్టెపెండ్ అందుకున్నవాళ్లు నేడు ఏడు నెలలుగా ైైస్టెపెండ్ ఇవ్వకపోవడంతో నానా అవస్థలుపడుతున్నారు.
Nursing Students Exam | నర్సులుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఒక దాబా వద్ద ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. మొబైల్ ఫోన్లు, పుస్తకాలు చూసి కాపీ కొట్టారు. నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈ మోస
గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉంటూ నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహి�
కోల్కతాలోని ఆర్జీ కార్ దవాఖానలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై అర్ధరాత్రి పశ్చిమబెంగాల్ అట్టుడికింది. ‘స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్య్రం కోసం’ అంటూ నిర్వహించిన ఆందోళన హింసాత్మ�
కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నా చేశారు. బుధవారం అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించారు. హత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం
శిక్షణ పొందిన నర్సులు అనగానే ఒకప్పుడు కేరళ గుర్తుకొచ్చేదని, ఇప్పుడు నర్సింగ్కు తెలంగాణ కేరాఫ్గా మారిందని యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్ (యూఎన్ఏ) అధ్యక్షుడు జాస్మిన్ షా కొనియాడారు. తెలంగాణలో నర్సుల
ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్' విననందుకు నర్సింగ్ విద్యార్థినులు వారం పాటు ఔటింగ్(విహారం) వెళ్లేందుకు నిరాకరిస్తూ అధికారులు నోటీసులు జారీ చేశారు. జాతీయ నర్సింగ్ సంస్థ(నైన్)కు చెందిన విద్యార్థినులు మన్
NIMS | ఈ నెల 15న నిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ జరగనుంది. నిమ్స్లోని ఓల్డ్ ఓపీడీ బ్లాక్లో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను వెల్లడిం�
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తుమ్కూర్లోని రెండు నర్సింగ్ కళాశాలల్లో మరో 15 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్గా నిర్ధ
బెంగళూరు: కర్ణాటకలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 12 మంది నర్సింగ్ విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బెంగళూరులోని నర్సింగ్ కాలేజీలో శుక్రవారం ఇది వెలుగుచూసింది. మరసూర్లోని స్ప�