చెన్నై: తమిళనాడులోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 13 మంది విద్యార్థులకు కరోనా సోకింది. సేలం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఇది వెలుగు చూసింది. కాలేజ్ను తెరిచిన కొన్ని రోజుల్లోనే పదుల సంఖ్యలో విద్యార్థులు కర�
కర్ణాటకలో 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కరోనా | కర్ణాటకలోని హసన్ జిల్లాలో 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. వీరంతా కేరళ నుంచి వచ్చిన చెందిన వారు. విద్యార్థినులంతా పేయ�
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ దేవుడు. అడగ్గానే వరాలు ఇచ్చారు. నర్సింగ్ విద్యార్థులకు ప్రతి నెల స్టయిఫండ్ రూ. 1,500 నుంచి రూ. 5,000 పెంచిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని నర్సింగ్ విద్యార్థులు, అధికారులు స్వీట్లు పంచుకు�
నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులకు పాజిటివ్ | ఉత్తరాఖండ్లోని సుర్సింగ్ ధార్లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు.