రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సుపరిచితమైన గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులల్లో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. సరిపడా సహాయకులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. కొవిడ్ హెచ్చరికలు చేస్తున్న తరుణంలో సరిపడా
ర్సులకు పదేళ్ల గోల్డెన్ వీసా ఇవ్వనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఈ నెల 12న ప్రకటించింది. దుబాయ్ హెల్త్ శాఖలో 15 సంవత్సరాలకుపైగా పని చేసిన అనుభవం కలవారికి ఈ వీసాను ఇస్తామని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 42,244 మంది నర్సులు దరఖాస్తు చేసుకోగా.. 40,423 మంది పరీక్షకు హాజరయ్యారు.
హైదరాబాద్ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దే మహోన్నత ఉద్దేశంతో నాటి కేసీఆర్ సర్కార్ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తే ఆ సమున్నత ఆశయానికి నేటి ప్రభుత్వం గండి కొడుతున్నది. చిన్న చిన్న వ్యాధులకు బస్తీ స్థాయిలో
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శనివారం సాయంత్రం నర్సుపై వైద్యురాలు చేయి చేసుకున్నది. విశ్వనీయ సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం ఓ వ్యక్తి కడుపు నొప్పి వస్తున్నదని దవాఖా�
నర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్(ఎన్ఆర్డీఎస్) అధికారులమని చెప్పి కొందరు సైబర్ నేరగాళ్లు నర్సులను మోసం చేస్తున్నారని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్సీ) తెలిపింది. తాము చెప్పినట్ట�
కోల్కతాలో రెసిడెంట్ డాక్టర్పై హత్యాచారం ఘటనకు నిరసనగా హైదరాబాద్లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు బహిష్కరించారు (Boycott). రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు ది�
‘ఓడెక్కె దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభా ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
నర్సుల సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం కల్పించిన ‘ఆఫీసర్' హోదా ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. దాదాపు మూడు నెలలుగా జీవోలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం కొత్త ఏడాదిలో అయినా తీపి కబురు చెప్పాలని నర్సులు కోరుత
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న నర్సులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ఉన్నతీకరించింది. వారి గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి