బోథ్ దవాఖానకు మహర్దశ పట్టనుంది. 50 పడకల నుంచి 100 పడకల స్థాయికి పెరిగింది. భవన నిర్మాణం, మౌలిక వసతుల కోసం రూ.28 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. నియోజకవర్గ కేంద్రం బోథ్లో ఇది వరకు పది పడకల స్థాయి దవాఖాన మాత్రమ�
గుల పట్ల నర్సులు చూపించే అప్యాయత, సేవలు వెలకట్టలేనివని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం బెల్లంపల్లి వంద పడకల దవాఖాన, సింగరేణి ఏర
నర్సింగ్ సేవల మాతృమూర్తి ఫ్లోరెన్స్ నైటింగెల్ జయంతిని పురస్కరించుకొని ఎంజీఎం, కాకతీయ సూపర్స్పెషాలిటీ దవాఖానల్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
అగ్ర హీరో బాలకృష్ణను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘వీరసింహా రెడ్డి’ సక్సెస్మీట్లో అక్కినేని తొక్కినేని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు మండిపడ్డారు.
కరోనా పాండమిక్ ప్రపంచాన్ని ఎన్ని కష్టాలకు గురిచేసిందో చూశాం. ఆ కష్టాలకు తెరరూపమిస్తూ ఓ చిత్రంలో నటిస్తున్నది బాలీవుడ్ తార రిచా చద్దా. కరోనా రోగులకు చికిత్స అందించడంలో ప్రాణాలకు తెగించి సేవలందించారు �
రోగి ప్రాణాన్ని కాపాడేందుకు డాక్టర్ ఎంత అవసరమో, నర్సు సేవలు కూడా అంతే తోడ్పడుతాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కారోనా వ్యాప్తి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన నర్సుల సేవ�
సూర్యాపేట : జిల్లా కేంద్రానికి నర్సింగ్ కళాశాల మంజూరు అయిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. అనువైన భవనం లభ్యమైతే ఈ సంవత్సరం నుంచే నర్సింగ్ కళాశాల ప్రారంభం కానుందని ఆయన ప్రకటించారు. ప్ర�
నిమ్స్ నర్సులు తక్షణం ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నర్సుల ఆందోళనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్
కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి అనేక పుకార్లు వస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతు�
నర్సులకు ఢిల్లీలోని జీబీ పంత్ దవాఖాన ఆదేశాలు తీవ్ర విమర్శలు రావడంతో ఉత్తర్వులు ఉపసంహరణ న్యూఢిల్లీ, జూన్ 6: పని ప్రదేశాల్లో మలయాళంలో మాట్లాడొద్దని ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గోవింద బల్లభ్ పంత�