Nursery | కలెక్టరేట్, మార్చి 28 : కంచంలో భోజనం అలాగే ఉండాలే... తినేటోళ్ల కడుపు నిండాలే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉన్నదనే విమర్శల వెల్లువ కొనసాగుతున్నది. నర్సరీల నిర్వహణకు నిధులు విడుదల చేయకుండానే, వర్షాకా
Womens Clash | నారాయణపేట మండల పరిధిలోని జిలాల్పూర్ గ్రామంలో ఇద్దరు మహిళల మధ్య ఇవాళ ఉదయం ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలోని నర్సరీ వద్ద లక్ష్మి, బుజ్జమ్మ మధ్య ఓ విషయమై మాటా మాట పెరిగి.. ఘర్షణకు దారి తీయడంతో ఒకరిపై ఒకరు
Plants Protection | అధిక ఉష్ణోగ్రతలు నమోదును దృష్టిలో పెట్టుకొని మొక్కలు ( Plant )ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీవో సత్యనారాయణ రెడ్డి గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్కు సూచించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో ఉన్న శిశు గృహంలో మూడు మాసాల పసికందు మంగళవారం మృతి చెందింది. ఓ మితిస్థిమితం లేని యువతి సెప్టెంబర్ 15వ తేదీన జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఆడబిడ్డకు జన్మనిచ్చింద�
అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. మండలంలో మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత ప�
పిల్లలను లింగవివక్ష లేకుండా పెంచాలని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తల్లిదండ్రులకు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుర�
ఇండోర్..క్రోటన్స్ మొదలు కొని.. బోన్సాయిల వరకు.. ఇలా విభిన్న రకాల మొక్కలు.. కుండీలు.. గార్డెనింగ్ వస్తువులతో పీపుల్స్ప్లాజాలోని గ్రాండ్ నర్సరీ మేళా ఆకట్టుకుంటున్నది.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. గురువారం వేలాల గ్రామ పంచాయతీని అధికారులతో కలిసి సందర్శించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు.
China | ఓ టీచర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆరేళ్ల బాలుడికి అతని పుట్టిన రోజున బలవంతంగా వాంతిని తినిపించారు. ఈ ఘటన చైనాలోని లయోనింగ్ ప్రావిన్స్లో గత నెలలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
మనిషి చనిపోతే ఎక్కడ ఖననం చేయాలో కూడా తెలియని దుస్థితి పోయి వైకుంఠధామాలు వచ్చాయి. ఇంటిముందు మురుగునీరు, చెత్త దుర్గంధం లేకుండా ఇంటింటికీ పంచాయతీ ట్రాక్టర్ వచ్చి చెత్తను డంపింగ్యార్డుకు తీసుకెళ్తున్న�
తొమ్మిదోవిడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మూడునెలల నుంచి నర్సరీల్లో పెం చుతున్న మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పంపిణీకి సిద్ధమయ్యాయి. వర్షాలు పుష్కలంగా �
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంచేలా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రహదారులు, పొలం గట్లు, కార్యాలయాల ఆవరణ, ఇంటి పరిసరాలు, పాఠశాలలు, అటవీ ప్రాంతాల్�
ఉన్నత విద్యాభ్యాసం చేసిన దంపతులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంత కాళ్లపై నిలబడి పదిమందికి ఉపాధిని కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగారు. వ్యవసాయంపై ప్రేమ, మక్కువ ఉండడంతో తమ సొంత పొలంలోనే పూల స