Singareni | హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) లో సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన మహిళా శక్తి మార్కెట్.. స్వయం ఉపాధి ఉత్పత్తుల స్టాల్కు ద్వితీయ బహుమతి లభించింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను వారం రోజులపాటు పొడిగించాలని స్టాల్ యజమానులు ఎగ్జిబిషన్ సొసైటీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్�
Numaish | హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏటా నిర్వహించే నుమాయిష్పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరం మధ్యలో ఈ ఎగ్జిబిషన్ను నిర్వహించడం వల్ల.. దీనికి వ�
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏటా జనవరి 1 నుంచి మొదలయ్యే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ఈసారి కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్నది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ మరణం న
Numaish | హైదరాబాద్లో బుధవారం (జనవరి 1న ) ప్రారంభం కావాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ( నుమాయిష్) వాయిదా పడింది. మాజీ ప్రధాని సంతాప దినాల నేపథ్యంలో నుమాయిష్ రెండు రోజుల పాటు వాయిదా పడింది. జనవరి 3వ తేదీన న�
నగరంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించేందుకు గాను సొసైటీ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
నుమాయిష్లో మహిళల భద్రతకు హైదరాబాద్ షీ టీమ్స్ విభాగం ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 49 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను 24 లక్షల మంది సందర్శించగా అందులో మహిళలే ఎక్కువ
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన నుమాయిష్ ఆదివారంతో ముగిసింది. 49 రోజులుగా జరిగిన ఈ ఎగ్జిబిషన్ను దాదాపు 24 లక్షల వరకు సందర్శకులు సందర్శించారు. చివరి రోజు దాదాపు 80 వేలకు పైగా సందర్శించారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) ఆదివారం ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది.
Numaish | : హైదరాబాదీలకు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 18వ తేదీ వరకు నుమాయిష్ను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15తో నుమాయిష్ ముగియనుంది.
సంక్రాంతి సెలవుల ముందు హైదరాబాద్ వెళ్లామంటే.. నుమాయిష్ చూడాల్సిందే! మొదటిసారి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూశామో గుర్తులేదు. అమ్మ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు.. పద్మ చిన్నమ్మ మమ్మల్నందర్నీ తీసుకుని వెళ్లినట�
లేడీస్ డేను పురస్కరించుకొని నుమాయిష్లో మహిళలు సందడి చేశారు. జనవరి 1న ప్రారంభమైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో మంగళవారం ప్రత్యేకించి మహిళలకు కేటాయించారు.