హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న నుమాయిష్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం ప్రారంభించారు.
నుమాయిష్కు ఎంతో చరిత్ర ఉందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం అభినందనీయమని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున కొత్త ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే ‘నుమాయిష్'(అంతర్జాతీయ ఎగ్జిబిషన్) సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 1నుంచి 15వరకు �
Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతి పొందవచ్చని మంత్రి హరీశ్రావు అన్నారు. నుమాయిష్ను మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు
Traffic restrictions | హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేడు ‘నుమాయిష్’ (అంతర్జాతీయ ఎగ్జిబిషన్) ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు గాను నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయ
జనవరి మాసం వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్). 2023 జనవరి ఒకటవ తేదీ నుంచి నుమాయిష్ను ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ను ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 8వ తేదీ ఆఖరని
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న నుమాయిష్లో ఆదివారం సందడి నెలకొన్నది. కరోనా కారణంగా ఎగ్జిబిషన్కు స్వల్ప విరామం అనంతరం ప్రారంభించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున�
నాంపల్లిలోని నుమాయిష్లో కొలువుదీరిన హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటున్నది. ఈనెల 14న ప్రారంభమైన ప్రదర్శన ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది. 15 మంది ఆర్టిస్టులు వేసిన పెయింటింగులను
హైదరాబాద్ : ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పునః ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వాయిదాపడగా.. ప్రస్తుతం వైరస్ ఉధృతి తగ్