నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న నుమాయిష్లో ఆదివారం సందడి నెలకొన్నది. కరోనా కారణంగా ఎగ్జిబిషన్కు స్వల్ప విరామం అనంతరం ప్రారంభించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున�
నాంపల్లిలోని నుమాయిష్లో కొలువుదీరిన హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటున్నది. ఈనెల 14న ప్రారంభమైన ప్రదర్శన ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది. 15 మంది ఆర్టిస్టులు వేసిన పెయింటింగులను
హైదరాబాద్ : ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పునః ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వాయిదాపడగా.. ప్రస్తుతం వైరస్ ఉధృతి తగ్