నగరంలో నుమాయిష్ ‘నయా’ జోష్ను నింపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈనెల 1న మొదలైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 15వ తేదీ వరకు 45రోజుల పాటు కొనసాగనున్నది.
Numaish | హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్ గుర్తుకు వస్తాయని, ఆ తర్వాత గుర్తు వచ్చేది నుమాయిష్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ను సీఎం రేవంత్ ప్రారంభి�
Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభమైంది. నుమాయిష్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గ
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న నుమాయిష్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం ప్రారంభించారు.
నుమాయిష్కు ఎంతో చరిత్ర ఉందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం అభినందనీయమని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున కొత్త ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే ‘నుమాయిష్'(అంతర్జాతీయ ఎగ్జిబిషన్) సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 1నుంచి 15వరకు �
Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతి పొందవచ్చని మంత్రి హరీశ్రావు అన్నారు. నుమాయిష్ను మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు
Traffic restrictions | హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేడు ‘నుమాయిష్’ (అంతర్జాతీయ ఎగ్జిబిషన్) ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు గాను నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయ
జనవరి మాసం వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్). 2023 జనవరి ఒకటవ తేదీ నుంచి నుమాయిష్ను ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ను ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 8వ తేదీ ఆఖరని