ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ విగ్రహంపై ఉన్న శ్రద్ధ కోట్లాది మంది గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్పై లేదని సేవాలాల్ బంజారా సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ విమర్శించార�
Revanth Reddy | కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా ఆంధ్రా నేతల విగ్రహాలు పుట్టగొడుగుల్లా వెలుస్తుండటంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి�
తెలుగు ప్రజల ఆరాధ్యనటుడు, రాజకీయ సంస్కరణలకు ఆద్యుడు, ప్రజా సంక్షేమానికి నాంది పలికిన నేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 60 అడుగుల విగ్రహం ఖమ్మం లకారం పార్కులో నిరాదరణకు గురవుతున్న ది
నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్న కియా కార్ల షోరూంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. 3.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించేందుకు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరె�
Minister Talasani | అధికారం ఎవరికీ శాశ్వతం కాదని,రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఖమ్మం జిల్లా లకారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయవద్దని శ్రీ ఆదిభట్ల కళాపీఠం, యాదవ సంఘాల సహకారంతో పోరాటం చేస్తున్నానని, దీనికి ‘మా ’ అసోసియేషన్కు ఎలాంటి సంబంధం లేదని సినీ నట
జూన్ 4న సీఎం కేసీఆర్ నిర్మల్కు రానున్నారని, ఈ నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు.
ఖమ్మం నగరంలోని లకారం చెరువు మధ్యలో ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. తానా సహకారంతో విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ
ఖమ్మం లకారం ట్యాంక్బండ్పై విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిషరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న �