జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలో నిర్వహించిన పనులకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం విడుదల చేయడం లేదు. దీ�
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కార్మికుల వేతనాల పెంపు లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగింది. ప్రతిసారి జరుగుతున్న అన్యాయాన్ని ఈ సారైనా సరిచేస్తారని ఆశించినా నిరాశే ఎద�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు రాక పస్తులు ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారికి వేతనాలే ఇవ్వలేదు. మార్చి నెల కూడా రానే వచ్చింది. ఇది క
ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో ఆధార్ ఆధారిత వేతన చెల్లింపు విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురావటంపై ఉపాధి హామీ కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది దాదాపు 8.9 కోట్లమంది గ్రామీణ కార్మికుల్ని
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆధార్ ఆధారిత(ఏబీపీఎస్) విధానంలో జరగనున్నాయి. గత ఏడాది జనవరి 30 నుంచే ఈ విధానాన్ని తప్పనిసరి చేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు తమ �
ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర పన్నుతున్నది. విపక్ష పాలిత రాష్ర్టాలకు బకాయిలు చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నది. మరోవైపు పారదర్శకత పేరుతో డిజిటలైజేషన్ చేస్తూ పథకాన్ని నీరుగ�
దేశంలోని పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేంద్రం బెంగాల్లో దీనిని తాత్కాలికంగా నిలిపివేసిందని ఎన్ఆర్ఈజీఏ �
NREGA | జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.ఇప్పటికే పలు సంస్కరణలు అమలు చేస్తుండగా, కొత్తగా ఫేక్ హాజరుకు చెక్ పడేలా చర్యలు చేపట్టింది.
BRS | మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు కదంతొక్కారు. పంట కల్లాలకు ఉపయోగించిన ఉపాధి నిధులను వెనకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై