ఉపాధి కూలీల వేతన బకాయిలు విడుదల చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం మే 30న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా కరపత్రాలను సీపీఎం నేతలు ఆవిష్కరించారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఏపీఓ కడెం రాంమోహన్ తెలిపారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేప�
కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతితో దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) నేడు కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నదని మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆవేదన వ్యక్తంచేశార
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యం చేయడంతో ఆదర్శ గ్రామం ముఖ్రా (కె) సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఆమె భర్త సుభాష్ దినసరి కూలీలుగా మారారు. ముఖ్రా (కె) గ్రామంలో NREGAలో భాగంగా మీనాక్షి, సు�
కూలి పనులు కల్పించాలని మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం పనిప్రదేశం వద్ద కూలీలు మంగళవారం ధర్నా చేశారు. నెలరోజులుగా పనిచేస్తే రోజుకు రూ.50 నుంచి రూ.100 లోపు డబ్బులు వస్తున్నాయని ఆవ�
నాలుగేండ్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్తో ఉపాధి పనులు చేయిస్తూ కావాలనే తమకు పనులు కల్పించడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో కూలీలు (NREGA) ధర్నాకు దిగ
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు శనివారం వంగర ప్రభుత్వ వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
వేసవి ఆరంభంలోనే భానుడు భగభగ లాడుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచే నింగి నుంచి నేలపై తన ప్రతాపం చూపుతున్నాడు. మే నెల ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదవుతుండటంతో, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత వారం రోజులుగా 39 డిగ్రీలు
ఉపాధిహామీ పథకం అమలుపై ఆది నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం కొత్త కొత్త కొర్రీలు పెడుతూ నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నది. కొన్నేళ్లుగా పనిదినాలను తగ్గించుకుంటూ వస్తున్నది. ఇదే కోవ�
2022-2024 మధ్య కాలంలో 1.55 కోట్ల మంది క్రియాశీల కూలీల పేర్లను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించినట్టు కేంద్రం మంగళవారం పార్లమెంట్కు తెలిపింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలో నిర్వహించిన పనులకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం విడుదల చేయడం లేదు. దీ�
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కార్మికుల వేతనాల పెంపు లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగింది. ప్రతిసారి జరుగుతున్న అన్యాయాన్ని ఈ సారైనా సరిచేస్తారని ఆశించినా నిరాశే ఎద�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు రాక పస్తులు ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారికి వేతనాలే ఇవ్వలేదు. మార్చి నెల కూడా రానే వచ్చింది. ఇది క
ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో ఆధార్ ఆధారిత వేతన చెల్లింపు విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురావటంపై ఉపాధి హామీ కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది దాదాపు 8.9 కోట్లమంది గ్రామీణ కార్మికుల్ని