రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. తమ తాజా ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)పై కస్టమర్లకు ‘ప్రీ-శాంక్షన్డ్ క్రెడిట్ లైన్' సౌకర్యాన్ని కల్పించేందుకు స్మ�
NPCI - MCX | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) గా రాజీనామా చేసిన ప్రవీణా రాయ్.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) ఎండీ కం సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.
UPI New Service | నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో యూపీఐ లైట్ యూజర్ల కోసం ఆటో టాప్ అప్ సర్వీస్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తీసుకొచ్చిన ఫాస్టాగ్ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం మూడు నుంచి ఐదేండ్ల క్రితం జారీచేసిన ట్యాగ్లకు ఈ ఏడాద
నమీబియాలో యూపీఐ తరహా ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ అభివృద్ధికి బ్యాంక్ ఆఫ్ నమీబియాతో తమ విదేశీ అనుబంధ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎన్పీసీఐ తెలిపింది.
Paytm-NPCI | థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్గా యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు పేటీఎం ఓనర్ వన్97 కమ్యూనికేషన్స్ సంస్థకు ఎన్పీసీఐ గురువారం అనుమతి ఇచ్చింది.
రిజర్వ్బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు చెందిన పేటీఎం యాప్ ఇకముందు కూడా పనిచేసేలా చూడాలంటూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)ను కేంద్ర బ్యాంక్ కోరింది.
బెనిఫిషియరీ పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్తో సంబంధం లేకుండానే బ్యాంక్ ఖాతాల మధ్య ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) ద్వారా రూ.5 లక్షలదాకా బదిలీ చేసుకోవచ్చు. వచ్చే నెల 1 నుంచి ఈ అవకాశం ఖాతాదారులకు అందుబా�
UPI Payments-World | విదేశాల్లో పర్యటించే పర్యాటకులు ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ చేసేయొచ్చు. అయితే ఇందుకోసం గూగుల్ పే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) హైదరాబాద్లో కొత్తగా మరో భవనాన్ని నిర్మిస్తున్నది. ఇప్పటికే ఐటీ కారిడార్లో సుమారు రూ.500 కోట్ల పెట్టుబడితో స్మార్ట్ డాటా సెంటర్ను నిర్మిస్తున్న
UPI-ATM | ఎటువంటి కార్డు లేకుండా యూపీఐ యాప్ ఆధారిత ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. జపాన్ పేమెంట్స్ సంస్థ హిటాచీ పేమెంట్స్.. ఫోన్ ఆధారిత యాప్ యూపీఐ -ఏటీఎం ద్వారా మనీ విత్ డ్రాయల్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది.
UPI Lite Limit | మారుమూల ప్రాంతాల్లో ఆఫ్ లైన్ పేమెంట్స్ను ప్రోత్సహించడానికి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. యూపీఐ లైట్ ద్వారా ఆఫ్ లైన్ పేమెంట్స్ గరిష్ట పరిమితి పెంచేసింది.