జరిగిన కథ : తీర్థయాత్రల నుంచి కాకతి తిరిగి వచ్చినట్టు జాయప చెవిన వేశాడు అంకమరట్ట. ఆమె అనుమకొండలోనే ఉండి, పద్మాక్షి దేవాలయంలో రంగపూజనం నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పాడు. దాంతో.. ప్రత్యూషవేళ పద్మాక్షి దేవాల�
జరిగిన కథ : ఒకనాడు.. గజశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టమని జాయపుడికి సూచించాడు చక్రవర్తి గణపతిదేవుడు. ‘తప్పకుండా బావగారూ..’ అంటూ, ఆ పనిపై పడ్డాడు జాయపుడు. అనుమకొండ చుట్టూ ఉన్న పాతిక గజ స్థావరాలన్నిటినీ సందర్�
పుళిందపుడితో కలిసి నడుస్తున్న జాయపుణ్ని ఓ పదిమంది బలాఢ్యులు చుట్టుముట్టి.. కళ్లకు గంతలు కట్టి, తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. అయితే, తనను అక్కడికి తీసుకొచ్చింది ముమ్మడినాయకుడేననీ, అందుకు పుళిందపుడు �
భారతదేశంలో భూమికథ హింసతో, రక్తపాతంతో, కన్నీటి మరకలతో నిండి అనంతంగా విస్తరించింది. అధికారిక పత్రాలు, ముఖ్యంగా భూమి సమస్య గురించి నిపుణులు రాసిన గ్రంథాలు లోతుగా అధ్యయనం చేసి తెలుసుకున్న ఎన్నో కీలకాంశాలతో
కొత్త పాటలు, నాట్యాలు, వాయిద్యాల గురించి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపుతాడు జాయపుడు. ఓ మహిళ..
జానపదాలను అద్భుతంగా ఆలపిస్తుందని ఎవరో చెప్పాడు. దాంతో ఆమెను వెతుక్కుంటూ.. పల్లె బాట పట్టాడు జాయప.
రాత్రివేళ మౌనంగా ఉండే రాజనగరులో.. ఓరోజు హఠాత్తుగా ఓ రాగాలాపన! ఎవరో స్త్రీ.. మధురంగా గానం
చేస్తున్నది. అది విన్న జాయపుడు.. విస్మయంతో బయటికి వచ్చాడు. ఆ గానం వినవస్తున్న వైపుగా నడుస్తూ.. ఓ భవనపు మొదటి అంతర్వుపై న
రాజనగరిలో చక్రవర్తి బంధువులు, జ్ఞాతులు.. ఎందరో ఉన్నారు. వారంతా నారాంబను, జాయపుణ్ని కలవడానికి ఉత్సుకత చూపుతున్నారు. ఇటు నారాంబ కూడా తనకు దక్కిన మహారాణి హోదాను అపురూపంగా భావిస్తూ.. అందరినీ కలుపుకొని పోతున్న
తమిళజం పాలకుడు చోళరాజు.. మనుమసిద్ధిని సింహాసన భ్రష్టుణ్ని చేసి, నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని విక్రమసింహపురం పాలకులను చేసినట్లు చక్రవర్తికి తెలిసింది. దాంతో ఆఘమేఘాల మీద కాకతీయ సైన్యం నెల్లూరును చుట్టుముట
జరిగిన కథ : వివాహానంతరం.. అత్తవారింట మూడేళ్లు గడిపాడు గణపతిదేవుడు. ఇద్దరు భార్యలతో సుఖ సంతోష విహార విలాసాదులతో పరవశించాడు. ఆ సమయంలోనే.. మళ్లీ యుద్ధభేరి మోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల్లూరిసీమ నుం
మూడేళ్ల తర్వాత చక్రవర్తి కొలువుదీరాడు. గణపతి దేవుడు సింహాసనంపై కూర్చొని ఉండగా.. జాయప ఆ పక్కనే నిలబడి ఉన్నాడు. ఒకే వేదికపై ఉన్న రెండు కొదమ సింహాల్లాంటి ఆ ఇద్దరు మహావీరులను సభ యావత్తూ చేష్టలుడిగి చూసింది.
Jaya Senapati katha | జరిగిన కథ : పృథ్వీశ్వరుని తలను ఒక్కవేటుతో తెగనరికాడు గణపతిదేవుడు. అదే సమయంలో.. పినచోడుడు పరుగున వెళ్లి జాయపను హత్తుకున్నాడు. అది చూసిన గణపతిదేవుడికి వారి బంధుత్వం స్పష్టమైంది. మరోవైపు తెగిపడ్డ పృ�
యుద్ధభూమిలో చొచ్చుకుపోతున్నాడు జాయప. పృథ్వీశ్వరుణ్ని ఎదుర్కోవడానికి కావాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేశాడు.
ఒకానొక దుర్ముహూర్తాన యుద్ధరంగంలో గణపతిదేవుడు - పృథ్వీశ్వరుడు ఎదురుపడ్డారు. ఇద్దరూ విల్లు ఎక్క�
Jaya Senapati katha| జరిగిన కథ : తన యుద్ధ నైపుణ్యాలతో శత్రు సైనికులను భయపెట్టాడు జాయప. తొలిరోజు పోరు ముగిసేసమయానికి.. పూర్తి యుద్ధ వీరుడయ్యాడు. రణక్షేత్రంలో జాయప వీరవిహారం.. చౌండకు చేరింది. రుద్రయసేనాని సూచన మేరకు జాయప�
Jaya Senapati katha | జరిగిన కథ : ‘పృథ్వీశ్వరునిపై అంతిమయుద్ధం’ అనేసరికి కాకతీయ రాజ్యంలో వాతావరణం వేడెక్కింది. మహామేధావులైన యుద్ధ మంత్రాంగవేత్తలతో, మహావీరులైన సైన్యాధ్యక్షులతో అప్రతిహత విజయాలతో పురోగమిస్తున్న కాక
Jaya Senapati katha | జరిగిన కథ : కంటకతో కలిసి యోగాసనాలు, యుద్ధశిక్షణ తీవ్రతరం చేశాడు జాయప. యుద్ధవీరుడుగా నిరూపించుకునే క్షణం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే రాజవార్త సంబంధి ఓ కొత్త వార్తను తీసుకొచ్చాడు. కాకతీయ రాజ్య�