అసెంబ్లీ ఎన్నికల పర్వంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుండగా.. విపక్షాలు ఇంకా అభ్యర్థులను తేల్చుకోలేక గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాయి. శుక్రవారం నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండ�
అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరలేవబోతున్నది. రేపటి నుంచి నామినేషన్ల దాఖలు కానున్నాయి. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఆర్ఓ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటిలోనే పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు ద
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం ఉదయం (3న) భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల (ఆర్వో)
Nominations | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం నవంబర్ 3న మొదలవనున్నాయి. శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవనుండగా.. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేస్తున్
నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) నగారా మోగింది. నవంబర్ 3న నోటిఫికేషన్ (Notification) విడుదల కానుంది. అదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు.
Delhi Lt Governor | ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు (Delhi Lt Governor) సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో నామినేటెడ్ సభ్యులను నియమించేందుకు ఆయనకు ఎలాంటి అధికారం ఉందని కోర్టు ప్�
ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికకు నామినేషన్ల కోలాహలం మొదలైంది. గురువారం తొలి రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్ సరఫరా సంఘం నామినేషన్ల స్వీకరణ ఘట్టానికి తెరపడింది. ఈ నెల 12న మొదలైన ప్రక్రియ, గురువారంతో ముగిసింది. చివరి రోజు జాతర సాగింది.
Gujarat Election 2022 | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడుదల్లో జరుగనున్నాయి. మొదటి దశలో డిసెంబర్ 8న 89 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశ ఎన్నికల కోసం ఈ నెల నోటిఫికేషన్ జారీ కాగా.. ఈ నెల 14తో నామినేషన్ల ఘట్ట ముగ
జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారంతో ముగిసింది. చివరి రోజు కార్పొరేటర్లు మహమూద్ మాజీద్ హుస
హిమాచల్ప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి రెబల్స్ బెడద వేధిస్తున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ నుండి కంటే కమలం పార్టీకి రెబల్స్ నుంచే గట్టి దెబ్బ పడే అవకాశం ఉన్�