నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనున్నది. శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ రానున్నది. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా 14 వరకు కొనసాగనున్నది. 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. చం�
Shashi Tharoor | కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ నేత శశిథరూర్ బరిలో నిలువనున్నారు. ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను ఐదుసెట్ల నామినేషన్ పత్రాలను
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఆగస్ట్ 6న జరుగనున్నది. ఎన్నిక కోసం మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్నది. ప్రస్తుత ఉప రాష
Presidential election | రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేరోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. నేటితో ఆ గ�
President Election 2022 | రాష్ట్రపతి ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సరైన సత్రాలు లేకపోవడంతో ఒకరి నామినేషన్ను తిరస
హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల్లో పోటీచేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా తెలంగాణ పబ్లికేషన్స్ సీఎండీ దీవకొండ దామోదర్ర
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ వెలువడనున్నది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్లు స్వీకరించనున్నా�
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఎస్పీ నేత మహ్మద్ ఆజం ఖాన్ సీతాపూర్ జైలు నుంచి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆజం ఖాన్ జైలు నుంచి తన రాంపూర్ సదర్ స్ధానానికి నామినేషన్ పత్రాలను సమర్పి�
బిగ్ బాస్ సీజన్ 5లో 13వ వారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. సన్నీ.. తన ఫ్రెండ్స్గా ఉన్న కాజల్, మానస్, ప్రియాంకలను చేయలేను కాబట్టి.. మిగిలిన వాళ్లలో సిరి, శ్రీరామ్లు ఇద్దరే ఉన్నారు. వీళ్లు తప్ప నా�
ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియటీఆర్ఎస్ అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలుపట్నం మహేందర్ రెడ్డి మూడు సెట్లు, శంభీపూర్ రాజు రెండు సెట్లుస్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలునేడు నామినేషన్ల పర
నామినేషన్లు | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.
సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ చాలా వాడివేడిగా జరిగింది. రవి- సన్నీ, శ్రీరామ్- సన్నీల మధ్య చాలా హాట్ డిస్కషన్స్ జరిగాయి.ముఖ్యంగా సన్నీని టార్గెట్ చేస్తూ హౌజ్మేట్స్ గేమ్ ఆడుతున్నారు. అతన
నామినేషన్లు నిల్ | స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజులలైనా ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు స్థానిక సంస