మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సం హరణ గడువు సోమవారం ముగిసింది. మొత్తం 47 మంది తుదిపోరులో నిలిచారు. ఆయా అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది.
మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, అదేరోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. చండూరులోని తాసీల్దార్ కార్యాలయంలో శుక్రవారంతో నామినేషన్ల స్
Munugode | మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
Munugode bypoll | నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడులయింది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ నెల 14 వరకు
Munugode | మునుగోడు (Munugode) ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. నేటినుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే నామినేషన్ల మొదటి రోజే నియోజకవర్గంలో భారీ మొత్తంలో నగదు
నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనున్నది. శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ రానున్నది. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా 14 వరకు కొనసాగనున్నది. 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. చం�
Shashi Tharoor | కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ నేత శశిథరూర్ బరిలో నిలువనున్నారు. ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను ఐదుసెట్ల నామినేషన్ పత్రాలను
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఆగస్ట్ 6న జరుగనున్నది. ఎన్నిక కోసం మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్నది. ప్రస్తుత ఉప రాష
Presidential election | రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేరోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. నేటితో ఆ గ�
President Election 2022 | రాష్ట్రపతి ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సరైన సత్రాలు లేకపోవడంతో ఒకరి నామినేషన్ను తిరస
హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల్లో పోటీచేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా తెలంగాణ పబ్లికేషన్స్ సీఎండీ దీవకొండ దామోదర్ర
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ వెలువడనున్నది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్లు స్వీకరించనున్నా�
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఎస్పీ నేత మహ్మద్ ఆజం ఖాన్ సీతాపూర్ జైలు నుంచి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆజం ఖాన్ జైలు నుంచి తన రాంపూర్ సదర్ స్ధానానికి నామినేషన్ పత్రాలను సమర్పి�