Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో సగటున నలుగురు పోటీ.. 2,996 వార్డుల్లో..12,993 మంది అభ్యర్థులు బరిలో!మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మరో అంకం పూర్తయింది. మంగళవారం మధ్యా హ్నం 3గంటలకే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం పూర్తికావడంతో గులాబీ దళం ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తోంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేజీఎంసీ)లో ఇప్పటికే నామినేషన్లు వేసి జిల్లా బాధ్యుల నుంచి గ్రీన్సి�
రాష్ట్రంలో రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి చేరింది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగియగా, ఒక్కో వార్డు నుంచి సుమారు 10 మంది చొప్పున పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 116 మున్సి�
తెలంగాణ పురపాలక ఎన్నికల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్యపై గందరగోళం నెలకొన్నది. ఒక పక రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఒక జాబితాను విడుదల చేయగా, దానికి భిన్నంగా పురపాలకశాఖ మరో సంఖ్య ను తెరపైకి తేవడం చర్చనీయాంశంగ�
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ వేసిన వివిధ పార్టీలకు చెందిన నాయకుల్లో బీఫామ్ టెన్షన్ పట్టుకున్నది. అన్ని పార్టీల నుంచి ఒక్కో వార్డుకు నలుగురు
రామగుండం నగర పాలక సంస్థ అధికారుల తీరు మారడం లేదు. రాష్ట్రమంతటా ఒకలా ఉంటే రామగుండంలో అధికారుల తీరు మరోలా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ రోజుల మాదిరిగానే ఎన్నికల వేళ సైతం నిర్లక్ష్యం
Municipal Elections | మున్సిపల్ ఎన్నికలేమో కానీ బల్దియాకు కాసుల వర్షం కురుస్తున్నది. పోటీచేసే అభ్యర్థులు కచ్చితంగా మున్సిపాలిటీ నుంచి ‘నో డ్యూస్' సర్టిఫికెట్ నామినేషన్ పత్రాలతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం ఆఖరి రోజు కావడంతో జిల్లాలోని వికారాబాద్, తాండూ రు, పరిగి, కొడంగల్ మున్సిపల్ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కోలాహలం నెలకొన
మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఈ నెల 28న మొదలైన నామినేషన్ల స్వీకరణ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చివరి రోజు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశా�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్లో శుక్రవారం నామినేషన్ల జాతర కనిపించింది. కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు చివరి రోజైన శుక్రవారం డప్�
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న రెండో సాధారణ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు ద�
Muncipal Elections | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు మగియగా.. అప్పటికే క్యూలైన్లలో ఉన్న�
Municipal Elections | రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు రెండో రోజైన గురువారం 7,403 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 7,080 మంది నామినేషన్లను దాఖలు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.