Elimination | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ రౌండ్ హాట్ హాట్గానే సాగింది. ఈసారి ప్రత్యేకంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్లీ హౌస్లోకి వచ్చి, ఒకరిని నేరుగా నామినేట్ చేయడమే కాకుండా, మరో క�
Bigg Boss 9 | భరణి ఎలిమినేషన్ తర్వాత బిగ్బాస్ తెలుగు 9 లో ఆట పూర్తిగా మారిపోయింది. వైల్డ్కార్డ్ కంటెస్టెంట్లు తమ స్ట్రాంగ్ గేమ్తో పాత కంటెస్టెంట్లలో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించారు.
సరైన కారణం లేకుండా తన నామినేషన్లను ఎలా తిరస్కరిస్తారని జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారిని నిలదీయడంతోపాటు అధికారులపై ఆరోపణలు చేసిన హెచ్వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్ఖాన్ మీద బంజారాహిల్స్ పోలీస్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోరులో కీలక ఘట్టం శుక్రవారంతో ముగిసింది. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై వ్యతిరేక వర్గాలు భారీ సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్లను తిరస్కరించారని తిరస్కరణకు గురైన అభ్యర్థులు విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న బాధితులు ప్రభుత్వం పై సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేండ్లుగా వేధింపులకు గురవుతు న్న వివిధ వర్గాలవారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వా�
Bihar Elections | అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో బీహార్ (Bihar) లో నామినేషన్ (Nominations) ల పర్వం మొదలైంది. తొలిదశ పోలింగ్ జరగనున్న స్థానాల్లో పోటీపడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఆరో వారం నామినేషన్లు హై వోల్టేజ్ డ్రామాగా మారాయి. మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్లో నామినేషన్ల కంటే కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ �
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9 విజయవంతంగా ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఐదో వారం ఎలిమినేషన్ ఎపిసోడ్లో డబుల్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. ఫ్లోరా సైనీ, శ్రీజలు ఎలిమినేట్ కావడంతో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్ను వ�
పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఉద్యమమేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 200 మందితో నామినేషన్లు వేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ హెచ్చరించింది. 2024 మార్చి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ విడుదల కావడంతో రిటర్నింగ్ అధికారి సాయిరాం నామినేషన్లు స్వీకరించారు. షేక్పేట ఎమ్మార్వో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్య
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) భాగంగా మొదటి దశ ఎన్నికలు జరుగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్లు స�
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై గురువారం హైకోర్టులో కీలక విచారణ కొనసాగనుండగా మరోవైపు స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. గత నెల 29వ తేదీన ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప