Bigg Boss9 | బిగ్ బాస్ తెలుగు 9లో 12వ రోజు ఎపిసోడ్ పూర్తిగా ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ మొదట్లో కంటెస్టెంట్ల గాసిప్లతో మొదలైంది. ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్ కన్నీళ్లు పెట్టుకోవడం హౌజ్లో చర్చనీయాంశమైంది. "
Bigg Boss 9 | బిగ్ బాస్ సీజన్ 9లో రెండో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ హౌజ్ హీటెక్కింది. నామినేషన్స్ కొన్ని సందర్భాల్లో ఫన్నీగా, మరికొన్ని సందర్భాల్లో ఆవేశంగా సాగింది. అయితే కంటెస్టెంట్లు ఎక్కువమంద�
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్గా ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్ గా 15 మందితో ఈ 9వ సీజన్ ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక మంగళవారం(డే 2) ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కంటెస్టెంట్�
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను నామినేషన్ పద్ధతిలోనే ఎంపికచేయనున్నారు. దీనికి మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ సోమవా రం విడుదల చేసింది.
ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఎలక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. నామిషన్లు గురువారం నుంచే ప్రారంభమవుతాయని వెల్లడించింది.
జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. శుక్రవారంతో నామినేషన్ గడువు ముగియనున్నది. కాగా, ఈ నెల 9న నామినేషన్ ఉపసంహరణ, 23న పోలింగ్, 25న కౌంటింగ్ ప్రక్రియ జరగనున్నది.
Padma Awards | వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రధానం చేసే దేశంలోనే అత్యున్నత పురస్కారం ‘పద్మ’ అవార్డ్స్ (Padma Awards) కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను (nominations) ఆహ్వానించింది.
రాష్ట్రంలోఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. ప్రస్తుతం శాసనసభలో పార్టీల బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి 3, బీఆర్ఎస్ పార్టీకి ఒకటి చొప్పున మొత్తం నాలుగు
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కరీంనగర్ (గ్రాడ్యుయేట్, టీచర్), నల్లగొండ టీచర్ నియోజకవర్గాల నుంచి మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు సీఈవో తెలంగాణ �
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం సోమవారం ముగిసింది. చివరి రోజు కావడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. అత్యధికంగా కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ గ్రాడ్యుయేట
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. ఇక నామినేషన్ల పరిశీలన, ప్రచారం, పోలింగ్, కౌటింగ్ ఘట్టాలు మిగిలాయి. అయితే టీచర్ ఎమ్మెల్సీ
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ నెల 3నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది.
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ల జాతర సోమవారం ముగిసింది. చివరి రోజూ హోరెత్తింది. సోమవారం గ్రాడ్యుయేట్ స్థానానికి 51 మంది, టీచర్ స్థానా
కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానానికి శుక్రవారం పలువురు అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన తమ �