ఏ గ్రామానికెళ్లినా మాఫీకి నోచుకోని రైతుల సమస్యలే వినిపిస్తున్నాయి. గ్రీవెన్స్లో వేలాది మంది రైతులు ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందిపడుతు న్నారు. ఈ పరిస్థితుల్లో బాధిత రైతులకు భరో�
రకరకాల కారణాలు పెట్టి సర్కారు తమ పం ట రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతు ల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు రగిలిపోతున్నారు.
కరీంనగర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బల్దియా అల్టర్ అయింది. నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు 24 గంటల పాటు డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చే�
కిడ్నీ సంబంధిత వ్యాధులు, డయాలసిస్ కేంద్రాల నిర్వహణ గురించి నోడల్ అధికారులతో గాంధీ మెడికల్ కాలేజీలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్,
గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీఎస్పీ ఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై అన్ని జిల్లాల
పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కేటాయించిన విధులను నోడల్ అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నార
ప్రతి ఓటరు ఓటు హకును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్లో ‘స్వీప్'పై నోడ
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్, పోలీసు, నోడల్ అధికారులకు విధులపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ మండలం వంజీరి రైతు వేదికలో గురువ�
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విధులు, బాధ్యతల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే నోడల్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం వివిధ విభాగాలకు నియమించి
Medaram | ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ మహా జాతర సందర్భంగా జాతర నిర్వహణ కోసం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను(Nodal Officers) నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
Praja Palana | హైదరాబాద్ :రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర�