Praja Palana | ప్రజా పాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ సీఎస్ శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
GHMC Commissioner Ronald Rose | : అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించి వారికి బాధ్యతలు అప్పగించామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్(GHMC Commissioner Ronald Rose )తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులను నియమించి, వారికి బాధ్యతలు అప్పగించామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
సమస్యల పరిషారానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం మేయర్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సిటిజన్ గ్రీవెన్స్ డిస్పోజల్ ప్రారంభ కార్యక్రమంలో ర�