బాన్సువాడ, ఆగస్టు 10: డివిజన్ కేంద్రం బాన్సువాడలో అన్ని వసతులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని వారాంతపు సంత జరిగే ఎల్లయ్యచ�
భీమ్గల్,ఆగస్టు 10 :గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగమైన జీవాల పెంపకాన్ని చేపట్టి జీవనం సాగిస్తున్నారు. అయితే వాటికి వచ్చే వ్యాధులపై అప్రమత్తం కాలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఏఏ నెలల్లో ఏఏ �
నిజామాబాద్ రూరల్/జక్రాన్పల్లి/డిచ్పల్లి/ధర్పల్లి, ఆగస్టు 9 : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించడంతోపాటు వివిధ కా
ఇందూరు/కోటగిరి/రుద్రూర్/ఆర్మూర్/రెంజల్, ఆగస్టు 9 : శ్రావణ మాసాన్ని పురస్కరిచుకొని ఆలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని నీ�
రైతులకు మొబైల్ ఫోన్లకు సమాచారం చేరవేత జోరుగా ఆన్లైన్లో పంటల వివరాల నమోదు ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో 210 క్లస్టర్లలో కొనసాగుతున్న వివరాల సేకరణ పక్కాగా సాగు లెక్కలు సేకరిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారుల�
బాన్సువాడ, ఆగస్టు 8 : కొంత కాలంగా వరుస చోరీలకు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ జయపాల్ రెడ్డి తెలిపా రు. బాన్సువాడ అర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం వి
గోవింద్పేట్లో పర్యటించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కరోనా మృతులకుటుంబాలకు పరామర్శ ఆర్మూర్, ఆగస్టు 9 : ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని సత్వరం పరిష్కరించేందుకే ‘నమస్తే’ కార్యక్రమాన�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఖలీల్వాడి/ నిజామాబాద్ రూరల్, ఆగస్టు 9 : నియోజకవర్గాల్లోని ప్రజలు తమ సమస్యలను విన
2017 ఆగస్టు 10న శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీకి భరోసాగా రివర్స్ పంపింగ్ వరద కాలువకు నిత్యం జీవం రెండు పంటలకు అందుతున్న కాళేశ్వర జలాలు ఫలించిన మంత్రి వేముల కృషి కమ్మర్పల్లి, ఆగస్టు 9 : ఎస్సారెస
సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): మ్యాట్రిమోనీ ఫ్రాడ్లో కొత్త కోణం వెలుగులోకి చూసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి ఖాతా తెరిపించి రూ.10 లక్షలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మోసపోయిన బాధితురాలు రా
ఇందూరు, ఆగస్టు 8 : విదేశీ విద్య అనగానే ధనిక, ఉన్నత వర్గాల విద్యార్థులు మాత్రమే వెళ్లేవారు. పేద, మధ్య తరగతి వారికి అది ఓ కలగానే మిగిలేది. 2014 తరువాత ఈ పరిస్థితులు పూర్తిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యక�
బల్దియాల్లో బృహత్ పట్టణ ప్రకృతి వనాలు నిజామాబాద్ జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏర్పాట్లు ఆర్మూర్లో- 2, బోధన్లో- 2, భీమ్గల్, నిజామాబాద్లో ఒకటి చొప్పున.. స్థల సేకరణ పూర్తి చేసిన అధికారులు ఆర్మూర్, ఆగస్టు
త్రివేణి సంగమం వద్ద ఏర్పాట్లు పూర్తి ఐదువారాల పాటు నిర్వహణ మహారాష్ట్ర నుంచీ హాజరుకానున్న భక్తులు రెంజల్, ఆగస్టు 8 : మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి (గంగా) మహా హారతి క�
రూ. కోటీ 30 లక్షలతో నిర్మాణం నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్, ఆగస్టు 8: నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించ
మడుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి అధిక వర్షాలతో తెగుళ్లు వచ్చే ప్రమాదం ముందుగా గుర్తిస్తేనే మేలు అధికారుల సూచనలు పాటించాలి ఏర్గట్ల, ఆగస్టు 8: ఈ సంవత్సరం కురుస్తున్న భారీ వర్షాలతో పసుపు పంటలో చీడపీడలు వచ�