నిజామాబాద్ సిటీ, ఆగస్టు 8 : నిజామాబాద్ మార్కెట్ యార్డులో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లాకు చెందినవారితోపాటు ఆయా జిల్లాల నుంచి, మహారాష్ట్ర నుంచి రైతులు పంట దిగుబడులను నిజామాబాద్ వ్యవసాయ మార్కె
సత్ఫలితాలనిస్తున్న ‘మిషన్ కాకతీయ’ విస్తారంగా కురిసిన వానలు సాగునీటికి ఢోకా లేదంటున్న రైతన్నలు కోటగిరి, ఆగస్టు 8 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ఫలాలు గ్రామాల్లో కనిపిస్తున్నా
నెలకు రెండువేలకుపైగా కేసులు నమోదు ప్రతి సంవత్సరం పెరుగుతున్న చలాన్ల సంఖ్య పెండింగ్ జరిమానాలను కట్టిస్తున్న పోలీసులు నిజామాబాద్ సిటీ, ఆగస్టు 7: ప్రభుత్వం వాహన చట్టాలను మరింత కఠినతరం చేసింది. ట్రాఫిక్
విదేశాలకు వెళ్లే వారి కోసం ఉమ్మడి జిల్లాలో ఏకైన వ్యాక్సినేషన్ కేంద్రం ఇదే ఉదయం నుంచే బారులు కొవిడ్ నిబంధనలు గాలికి.. కనిపించని భౌతికదూరం ఇప్పటి వరకు 10,082 మందికి టీకాల పంపిణీ పూర్తి ఖలీల్వాడి, ఆగస్టు 7:ని�
గతేడాది పథకానికి దూరంగా ఉన్న వారికి ఊరట పట్టాదారు పాస్బుక్తో దరఖాస్తు చేసుకోవచ్చు కోటగిరి ఆగస్టు 7:గతంలో రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఉండేది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప
ఈ సారి నిజామాబాద్ జిల్లాలో అటవీశాఖ లక్ష్యం 59.20 లక్షలుఇప్పటికే 40.99 లక్షలు పూర్తిగ్రామాల్లో జోరుగా మొక్కలు నాటే కార్యక్రమంజాతీయ రహదారులు, ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా హరితహారంఅటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్�
కాంగ్రెస్కు రాజీనామా చేశాం.. ఈ నెల 9నటీఆర్ఎస్లో చేరుతాంవిలేకరుల సమావేశంలో బీర్కూర్ మండల నాయకులుబీర్కూర్, ఆగస్టు 6: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడు తున్న అభివృద్ధి పనులకు తా ము ఆకర్షితులమై కాంగ్రెస్కు ర�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మాణం చురుకుగా కొనసాగుతున్న పనులు ఇప్పటికే 80 శాతం పూర్తి మరో రెండు నెలల్లో అందుబాటులోకి భవనం హర్షం వ్యక్తంచేస్తున్న జిల్లావాసులు ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప�
ఎల్లారెడ్డి డిగ్రీకళాశాలను సందర్శించిన బృందం సభ్యులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కళాశాల సిబ్బంది ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 5 : ఎల్లారెడ్డి మండల పరిధిలోని బాలాజీనగర్తండా వద్ద గల మోడల్ డిగ్రీ క�
హరితహారం లక్ష్యం 15లోగా పూర్తి చేయాలి కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూర్, ఆగస్టు 3: ఆరు రకాల ధీర్ఘకాలికవ్యాధులకు సంబంధించి జిల్లాలో మంగళవారం నుంచి చేపడుతున్న హెల్త్వీక్ సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర�
రెండో విడుతలో రూ.50వేలలోపు రుణాలు మాఫీఇప్పటికే రూ.25వేలలోపు పంట రుణాలకు వర్తింపునెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశంఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులకు చేకూరనున్న ప్రయోజనంమరో రెండు
అల్లుడే చంపాడని యువతి తల్లిదండ్రుల ఆరోపణబాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్రుద్రూర్/ బీర్కూర్, ఆగస్టు 2 : మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. భర్తే చంపాడంటూ బంధువులు ఆందోళనకు ది
ఉమ్మడి జిల్లాలో జోరుగా వ్యాక్సినేషన్ఇప్పటివరకు 6.87లక్షల మందికి కరోనాటీకావచ్చింది వచ్చినట్లుగా టీకాలు వేస్తున్న వైద్య సిబ్బందిమొదటి, రెండో విడుత డోసుల్లో సమన్వయంతో ముందుకు…నిజామాబాద్, జూలై 31 (నమస్తే �