కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహణసర్వసమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లుఇందూరు, జూలై 24: పాడి పంటలు, ప్రజలంతా సల్లంగా ఉండేలా దీవించాలని వేడుకుంటూ యేటా ఆషాఢ మాసంలో జరిపే ఊర పండుగను (నేడు) ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహ�
35 ఏండ్ల తర్వాత మత్తడి దుంకిన మోతె చెరువుకు పూజలు సాగునీటికి గోసపడిన మోతె.. నేడు జలకళతో మురిసిపోతుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, జూలై 23, (నమస్తే తెలంగాణ ప్రతిని�
రుద్రూర్, జూలై 23 : అ నుమానమే పెనుభూత మై.. భార్యతో పాటు కూ తురిని హతమార్చిన సం ఘటన రుద్రూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం పెద్ద�
35 ఏండ్ల తర్వాత కేసీఆర్ సహకారంతో నిండిన చెరువు అలుగు వద్ద ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, జూలై 23: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వేల్పూర్ మండలం మోతె గ్రామంలో సీఎం కేసీఆర్ సహ
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 23: జిల్లావ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షం కురుస్తున్నది. వాగులు, వంకలు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెక్డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. చేపలు ఎదురెక్కుతున్నాయి. దాదా�
ధర్పల్లి, జూలై 23 : రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీపీ నల్ల సారిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి శనివారం మొక్కలను నాటి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శనివార�
రుద్రూర్/కోటగిరి/ వర్ని జూలై 23 : డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేకులు కట్చేసి, మొక్కలను నాటి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రుద్రూర్ మండ
ఉమ్మడి జిల్లాలో నేడు ముక్కోటి మొక్కల పండుగ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఊరూరా వృక్షార్చన ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా భారీ ఎత్తున నిర్వహణ ఆయా నియోజకవర్గాల్లో �
మెండోరా/ ఏర్గట్ల, జూలై 23: నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ దిగువన గోదావరి నది వరదలో చిక్కుకుపోయిన ఏడుగురు స్వామీజీలను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రె�
డిచ్పల్లి, జూలై 22 : తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్లో కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాస్రావు ఆధ్వర్యంలో గురువారం 371 మంది ఎస్సీటీపీసీఎస్ టీఎస్ఎస్పీ 2020-21 బ్యాచ్ దీక్షాంత్ పరేడ్ను ఘనం
భారీ వానలతో ఉప్పొంగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు… ఎస్సారెస్పీకి 24గంటల్లో 20 టీఎంసీల మేర వరద రాక… 4లక్షల ఇన్ఫ్లోతో 32 గేట్లు ఎత్తిన ఎస్సారెస్పీ అధికారులు నిజామాబాద్, జూలై 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎగువ మ�
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వరద నీటిమళ్లింపు చర్యలు చేపట్టినఅధికారులు, ప్రజాప్రతినిధులు 40 ఏండ్ల తరువాత నిండిన సుర్భిర్యాల్ అడ్డోడికుంట ఆరేండ్లకు మత్తడి దుంకిన మోర్తాడ్లోని ముసలమ్మ చెరువు వడ్యాట్�
ఆర్మూర్/నందిపేట్/నందిపేట్ రూరల్, జూలై 22 : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి నియోజకవర్గంలోని ఆర్మూర్, నం�
ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తున్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఒక్క ఫోన్కాల్తో నియోజకవర్గ ప్రజలకు వైద్యసేవల్లో సాయం పోచారం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్వచ్ఛంద కార్యక్రమాలు బా�