ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం పలు చోట్ల గురువారం కుండపోత వాన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం ఆదే�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షంపొంగిపొర్లుతున్న వాగులు, వంకలుమత్తడి దుంకుతున్న చెరువులుప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లోకౌలాస్నాలా మూడుగేట్ల ఎత్తివేతనమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 21: ఉమ్మడి జిల
సిరికొండ/డిచ్పల్లి/ఖలీల్వాడి(మోపాల్)/చందూర్/ఆర్మూర్/ నిజామాబాద్ రూరల్/, జూలై 20 : జిల్లాలో హరితహారం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఆయా మండల కేంద్రా లు, గ్రామాల్లో ప్రజలు, అధికారులు మంగళవారం మొక
ఇందూరు, జూలై 20 : పల్లెప్రకృతి వనాలు గ్రామపంచాయతీలకు కొత్త రూపునిచ్చాయని, వాటిని మోడల్గా తీసుకుని ప్రతి మండలంలో పది ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసు�
పల్లె ప్రగతితో మారిన గ్రామ స్వరూపం పచ్చని మొక్కలతో కళకళలాడుతున్న వీధులు ప్రభుత్వ సహకారంతో సమకూరిన నిధులు సంవత్సరం క్రితం ఉత్తమ జీపీ అవార్డు కైవసం బీబీపేట్, జూలై 20:వాడవాడలా అద్దాల్లాంటి రోడ్లు.. శుభ్రమై�
తెలియని మందులు వాడొద్దు వరి, చెరుకు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం.సురేశ్ రుద్రూర్, జూలై 20: ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయ
పోయిన ఫోన్ల ఆచూకీని గుర్తిస్తున్న ఐటీ సెల్ ఇప్పటి వరకు 535 ఫోన్ల రికవరీ సిటీబ్యూరో, జులై 20 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్ పోయిందా.. ఇక నో టెన్షన్. పోయిన ఫోన్లను ఐఎంఈఐ నంబర్ సాయంతో పోలీసులు రికవరీ చేస్తున్నారు
సీఎం కేసీఆర్ ఆలోచనకు జేజేలు పలుకుతున్న ప్రజలు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పథకం అమలు సామాజిక వెనుకబాటుతనంపై దృష్టి సారించిన కేసీఆర్ పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్లో పథకం అమలుకు శ్రీకారం అనంతర కాల�
జక్రాన్పల్లి, జూలై 19 : గ్రామాల్లో అర్హులైన వారందరికీ ఉపాధిహామీ పథకం ద్వారా పనికల్పించి కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ ఎంపీడీవో లక్ష్మణ్ను ఆదేశించారు. మండలంలోని పడకల్, సికిం�
చెరువులో పడి ఇద్దరి మృత్యువాత మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు.. ప్రాజెక్టు రామడుగు వద్ద ఘటన మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు డిచ్పల్లి/ధర్పల్లి, జూలై 19: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పర
నిజామాబాద్ రూరల్, జూలై 19 : గ్రామంలో నివాసముంటున్న ప్రజల అవసరాలకనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంసద్ ఆదర్శ గ్రామ యోజన(ఎస్ఏజీవై)పథకాన్ని ప్రవేశపెట్టిందని ఈజీఎస్ అసిస్టెంట్�
శక్కర్నగర్/రుద్రూర్, జూలై 19: బక్రీద్, ఊరపండుగలను శాంతియుతంగా, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని బోధన్ ఏసీపీ రామారావు సూచించారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్లో పోలీస్శాఖ ఆధ్వర్యంలో
నిజామాబాద్ రూరల్, జూలై 19 : డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకుల ద్వారా పొందుతున్న రుణాలను ఆదాయాభివృద్ధికి వినియోగించుకునేలా చూడాలని డీఆర్డీవో చందర్నాయక్ ఆదేశించారు. మండలంలోని పాంగ్రాలో ఉన్న రూరల్ మండల ఐ
నిజాంసాగర్, జూలై19: జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు నీటిని సోమవారం ఎమ్మెల్యే హన్మంత్ షిండే విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458.00 మీటర్లకు (1.23 టీఎంసీలు) గాను సోమవారం సాయంత్రానికి
కరోనా మాటున దాడి చేస్తున్న ఫంగస్లు, ఇన్ఫెక్షన్లు మొదటిసారిగా ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్వో డయాబెటీస్, స్టెరాయిడ్ పేషంట్లకు ప్రమాదమని హెచ్చరిక ముందుగా గుర్తిస్తే మేలు : వైద్య నిపుణులు ఖలీల్వాడి, జూ