రికార్డు స్థాయిలో కురిసిన వాన జలాశయాల్లోకి వరద.. పెరుగుతున్న నీటి మట్టం ఉప్పొంగుతున్న వాగులు, వంకలు.. జలకళతో చెక్డ్యాములు నిజామాబాద్లో 27 మండలాల్లో అత్యధికం..రూరల్, ధర్పల్లిలో లోటు వర్షపాతం కామారెడ్డి �
ఇందూరు, జూలై 14 : కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవే టు విద్యాసంస్థల సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవ డం గొప్ప విషయమని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని విజ్ఞ�
ఎడతెరపి లేకుండా కురుసిన వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం నీట మునిగిన పంటలు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 14: రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమ�
ఖలీల్వాడి, జూలై 14 : మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. హరితహారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్�
అధికారులు, ప్రజాప్రతినిధులకు స్పీకర్ పోచారం సూచన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ బాన్సువాడ నియోజకవర్గానికి నిధులు, ఇండ్లు మంజూరు చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపిన శాసన సభాపతి బాన్సువాడ, జూలై 14 : ప్ర�
ఎస్సారెస్పీకి భారీగా ఇన్ఫ్లో జలకళను సంతరించుకుంటున్న ప్రాజెక్టు ప్రస్తుతం 50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో సాగు, తాగు నీటికి లేదు ఢోకా మెండోరా, జూలై 13 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది. సీజన�
మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం భరోసా చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు యంత్రాంగం సమాయత్తం భారీ ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 1500 చెరువుల్లో వదలనున్న 8.60 కోట్ల చేప పిల్లలు నిజామాబా�
ఖలీల్వాడి (మోపాల్ ), జూలై 13: మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలో మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఇందూరు తిరుమలలో ఏర్పాటు చేసిన �
బీర్కూర్/ బాన్సువాడ, జూలై 13: డబుల్ బెడ్ రూం ఇండ్లు అర్హులకే అందేలా చూడాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వా�
పెరుగుతున్న నిత్యావసర ధరలతోనూ సామాన్యుడు విలవిలధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఖలీల్వాడి, జూలై 13: పెట్రో ధరలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామ
భీమ్గల్/ఆర్మూర్, జూలై 13 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ మున్సిపాలిటీలో హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నదని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ అన్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన హరితహారం
నిజామాబాద్ రూరల్/కోటగిరి/ధర్పల్లి, జూలై 13 : హరితహారం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. మండలంలోని పాల్ద, తిర్మన్పల్లి గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సొ
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు 5,939 నమూనాల నుంచి 10 వేల ఫలితాలు వెల్లడి… ఇప్పటి వరకు 3,746 మంది రోగులకు అందిన సేవలు.. నిజామాబాద్, జులై 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం �
విస్తృత అభిప్రాయ సేకరణతో పథకానికి రూపకల్పన చేస్తున్న ప్రభుత్వం ‘దళిత్ ఎంపవర్మెంట్’పై నిర్వహించినసదస్సులో ఎమ్మెల్యే హన్మంత్ షిండే హర్షం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మద్నూర్, జూలై 12: దళితులు ఆర్�
వాజ్పేయి, అద్వానీ తరువాత ఆ పార్టీ దిగజారింది.. ప్రతిపక్ష నాయకులపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఫైర్ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేల్పూర్, జూలై 12: సోషల్ మీడియాలో అబద�