మోర్తాడ్/కమ్మర్పల్లి/ఆర్మూర్, జూలై 9 : అవెన్యూప్లాంటేషన్, మొక్కల పంపిణీని వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, ఆర్మూర్ మండలాల్లో అవెన్యూప్లాంటేషన్ను శు�
వేల్పూర్, జూలై 9: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ �
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 3,03,220వేల డోసుల పంపిణీ వ్యాక్సినేషన్తో తగ్గుతున్న కరోనా ముప్పు అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు ఖలీల్వాడి జూలై 9 : నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్ర�
పీఏసీఎస్ల ఆధ్వర్యంలో హరితహారం విండో కార్యాలయాల వద్ద, గ్రామాల్లో మొక్కలు నాటిన పాలకవర్గాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలోని పీఏసీఎస్ల ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎ
కామారెడ్డి జిల్లాకు రూ.152.60 కోట్లు మంజూరు ఇచ్చిన హామీలను 18 రోజుల్లోనే నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విన్నపంతో చేకూరిన భారీ ప్రయోజనం తళుక్కుమననున్న కామారెడ్డి, బాన్సువాడ, ఎల
https://www.ntnews.com/nizamabad/141029-141029/(opens in a new tab) బోధన్, జూలై 9: హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు కోరారు. మండలంలోని కల్దుర్కి విండో ఆధ్వర్యంలో శుక్రవారం హరితహారం కార్�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ప్రకృతి వనాలు, రైతు వేదిక, వైకుంఠధామంతో సరికొత్త శోభ పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ సీజనల్ వ్యాధులు దూరం కోటగిరి, జూలై 9 :ఆ పల్లెలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తున్న�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 8: జిల్లాలో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సహకార శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటారు.జక్రాన్పల్లి మండలం పడకల్లో
పల్లెప్రగతి పనులను తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి వేములతో కలిసి వేల్పూర్ వీధుల్లో పర్యటన రోడ్డుపై చెత్త వేయడంతో దుకాణాదారుడికి ఝలక్ ఇచ్చిన ఎర్రబెల్లి జరిమానా విధించాలని అధికారుల�
డిచ్పల్లి, జూలై 8 : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి శోభారాణి అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఆమె మృతి చెందిన విష యం తెలిసిందే. నగర శివారులో�
రుద్రూర్, జూలై 8: రాష్ర్టాభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గురువారం ఆయన �
జోరుగా సాగుతున్నపల్లె, పట్టణ ప్రగతి గ్రామాల్లో వెల్లివిరుస్తున్నపచ్చదనం, పరిశుభ్రత ఆకస్మిక తనిఖీలతో పెరుగుతున్న జవాబుదారీతనం ఉమ్మడి జిల్లాలో ఉధృతంగా మొక్కలు నాటే కార్యక్రమం అభివృద్ధి పథంలోకి దూసుకె�
ఖలీల్వాడి/నిజామాబాద్ రూరల్, జూలై 7 : పట్టణ ప్రగతిలో భాగంగా నిజామాబాద్ నగరంలోని గౌతమ్నగర్ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
ఖలీల్వాడి, జూలై 7 : అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బుధవారం పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నా�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 7 : జిల్లాలో పల్లెప్రగతి కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. అధికారులు, ప్రత్యేకాధికారులు విస్తృతంగా పర్యటించి పనులను