అన్నదాతల ఆత్మగౌరవమే ముఖ్యం రెండు పంటలకు సాగు నీరందిస్తాం ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు బీర్కూర్, కోటగిరి పల్లెప్రగతిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతువేదికల ప్రారంభం బీర్కూర్/కోటగిరి, జూలై 7 : అ�
-ఎడపల్లి(శక్కర్నగర్), జూలై 7:చిన్న గ్రామం.. జనాభా వేయిలోపే.. నివాసపు ఇండ్లు కేవలం 247.. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని ఆ గ్రామానికి ‘పల్లె ప్రగతి’తో మహర్దశ లభించింది. మూడు విడుతలుగా పూర్తయిన పథకం గ్రామాభివృద్ధి�
నిజామాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2018, డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఒక్కోటి అమలు చేస్తున్నది. బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే పింఛన్ను డబ�
సీఎం కేసీఆర్ కృషితోనే నిజాంసాగర్లోకి కాళేశ్వర జలాలు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 6.77 టీఎంసీలు..గుత్ప నుంచి ఆరు విడుతలుగా నీటిని విడుదల చేస్తాం నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత పల్లెప్రగతి కార్యక్రమం జిల్లావ్యాప్తంగా పండుగలా కొనసాగుతున్నది. పల్లెప్రగతిలో భాగంగా ఐదోరోజైన సోమవారం గ్రామా
వేల్పూర్/ఏర్గట్ల, జూలై 5 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు పార్కును తలపిస్తున్న వైకుంఠధామం పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారిన పల్లె నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామ జనాభా 2400. ఒకప్పుడు అరకొర సదుపాయాలతో చివరి స్థానంలో ఉన్న �
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు పార్కును తలపిస్తున్న వైకుంఠధామం పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారిన పల్లె నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామ జనాభా 2400. ఒకప్పుడు అరకొర సదుపాయాలతో చివరి స్థానంలో ఉన్న �
కలెక్టర్ నారాయణ రెడ్డి చొరవకు అద్భుత ఫలితం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 629 మంది స్పందన ఒకే రోజు మొత్తం రూ.80లక్షలు మేర విరాళాలు గ్రామాల్లో రూ.73.67 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.7 లక్షలు పల్లెల్లో భేష్… పట్టణ�
ఇందూరు, జూలై 4 : జిల్లా దవాఖానలో 57 రకాల వైద్యపరీక్షలు అందుబాటులో ఉన్నాయని , రోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రూ.ఐదు కోట్లకు పైగ
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 4: పల్లెల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలంటూ కలెక్టర్ కోరడంతో దాతలు ముందుకు వచ్చారు. ఆయన సూచన మేరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు ఆదివారం ప్రత్యేక సమావేశాలు �
భీమ్గల్, జూలై 4: పట్టణ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ ప్రజలను కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా దాతల సహకారం కోసం మున్సిపల్ కార్యాలయంలో పట్టణానికి చెంద
మూడో రోజూ కొనసాగిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం గ్రామాల్లో ‘ప్రగతి’ పండుగ వాతావరణం మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 3 : జిల్లావ్యాప్తంగా మూడో రోజైన శనివారం పల్లె, ప�
పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు జిల్లాలో పండుగలా కొనసాగుతున్నాయి. దీంతో ఊర్లన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా గ్రామాల్లో శుక్రవారం జోరుగా మొక్కలు నాటారు. గ్రామసభల్లో గుర్తించిన సమస్యలను