రెండు పంటల నుంచి దిగుబడి ఒకటి నష్టపోయినా.. మరోదానితో భర్తీ అంతర పంటల సాగుతో పెరుగుతున్న భూసారం నేల కోతను కాపాడుతున్న పంటలు గాంధారి, జూన్ 27:ఉమ్మడి జిల్లా రైతులు వ్యవసాయాధారంగా పంటలు సాగుచేస్తుంటారు. దీంత�
తుదిదశ పనుల్లో ధర్పల్లి డబుల్ బెడ్రూం ఇండ్లు 48 ఇండ్ల నిర్మాణం ఎమ్మెల్యే బాజిరెడ్డి చొరవతో చకచకా పనులు ధర్పల్లి, జూన్ 26 : ఇల్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ర�
మత్తు పదార్థాలకు బానిసవుతున్న యువత ఛిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు సరైన చికిత్సతో విముక్తి : మానసిక వైద్యులు మాదకద్రవ్యాలు మనిషి మానసిక స్థితిపై ప్రభావం చూపడమే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలను అస్తవ్య�
నిజామాబాద్ రూరల్, జూన్ 24: సారంగాపూర్ సహకార చక్కెర కర్మాగారం(ఎన్సీఎస్ఎఫ్) నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుని నడిపించాలని లేదా తమకు అప్పజెప్పితే సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని �
నిజామాబాద్ లీగల్, జూన్ 24 : ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ కె.సాయి రమాదేవి తెలిపారు. రాష్
మొక్కల ఔషధంతో వ్యాధులు పరార్ కరోనా నేపథ్యంలో నాటువైద్యానికి ప్రాముఖ్యత నిజామాబాద్ జిల్లాలో వ్యాధులు నయం చేస్తున్న మూలికా వైద్యులు -మాక్లూర్ / సిరికొండ/ ఖలీల్వాడీ, జూన్ 24:మూలికా వైద్యం.. ఒకప్పుడు అది �
పల్లెలు మెరిసేలా.. పట్టణాలు మురిసేలా ! పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సర్కారు సన్నద్ధం జూలై ఒకటి నుంచి నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం 28న కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమావేశం… అత్యుత్త�
వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.7369.32 కోట్లు పంట రుణాలు రూ.3,550కోట్లు రుణ పంపిణీ లక్ష్యం 90శాతం దాటాలి రైతులను ప్రోత్సహించండి మహిళా సంఘాల రుణ పరిమితి పెంచాలి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు,
ఆర్మూర్, జూన్ 23: సీఎంఆర్ఎఫ్తో బాధితుల ఆరోగ్యానికి భరోసా ఏర్పడుతున్నదని పలువురు నాయకులు అన్నారు. వివిధ గ్రామాల్లో పలువురికి మంజూరైన చెక్కులను నాయకులు, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు అందజేశారు. ఆర్మూ
డిచ్పల్లి, జూన్ 23 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం మండలంలోని దూస్గాం గ్రామంలో ముదిరాజ్ కులస్తులు ఎండోమెంట్ సహకారంతో ని
రైల్వే జీఎంను కోరిన ఎంపీ సురేశ్ రెడ్డి నిజామాబాద్ రైల్వే సౌకర్యాలపై చర్చ రైల్వే స్టేషన్లలో ఎలిక్ట్రిఫికేషన్, మాడ్రనైజేషన్పై సమీక్ష నిజామాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దక్షిణ మధ్య రైల్వే