వచ్చే ఏడాది కార్యరూపం దాల్చనున్న వైద్య కళాశాల కామారెడ్డి జిల్లా వాసుల్లో వెల్లువెత్తుతున్న ఉత్సాహం ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలతో పులకించిన ఉమ్మడి జిల్లా నిజామాబాద్లో వెటర్నరీ కళాశాల ఏర్పాటుకు నిర్ణయ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 21: యోగాతో ఆరోగ్యం పదిలమని యోగా గురువులు తెలిపారు. జిల్లా కేం ద్రంతోపాటు పలు మండలాల్లో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. నగరంలోని దయానంద్ యోగా సెంటర్లో
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 21 : జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమా�
కమ్మర్పల్లి/ఏర్గట్ల/ఆర్మూర్/నందిపేట్ రూరల్: జూన్ 20 : కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వనదేవత, పోచమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానలు కురవాలని, గ్రామస్�
గేటెడ్ కమ్యూనిటీ నివాసాలను తలపించేలా డబుల్ బెడ్రూం ఇండ్లు కామారెడ్డి నియోజకవర్గంలో కండ్లుచెదిరే నిర్మాణాలు జనగామ, జంగంపల్లిలో అందరినీ ఆకట్టుకుంటున్న 102 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రభుత్వ విప్ గంప గో�
ఖలీల్వాడి, జూన్ 17 : నుడా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చైర్మన్ చామకూర ప్రభాకర్రెడ్డి అన్నారు. నగరంలోని సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన ఇంటిగ్రేటెడ్
సీఎం కేసీఆర్ తనిఖీల నేపథ్యంలో అప్రమత్తత పల్లె ప్రగతి పనులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి మొక్కల పెంపకంపై పలు పల్లెల్లో పర్యవేక్షణ లోపం అంతులేని నిర్లక్ష్యంతో వాడిపోయి కనిపిస్తున్న వైనం ఇప్పటికీ గ్రామా�
ఏర్గట్ల/ముప్కాల్, జూన్ 16: కరోనా కష్టకాలంలో అన్నదాతలకు పెట్టుబడి కోసం డబ్బులు అందజేస్తున్న సీఎం కేసీఆర్ రైతుబంధువు అని పలువురు నాయకు లు, ప్రజా ప్రతినిధులు, రైతులు కొనియాడారు. రైతుబంధు డబ్బులు అన్నదాత బ�
మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కల్వకుంట్ల కవితఉచిత భోజన వితరణ విస్తరణకు ఎమ్మెల్సీ సంకల్పంత్వరలోనే వ్యవసాయ మార్కెట్లో అందుబాటులోకి అన్నదానంరైతులు, హమాలీల మేలు కోసం దృష్టి సారించిన కవిత1,500 మందికి భ
జిల్లాలో ముగిసిన పారిశుద్ధ్య కార్యక్రమాలుడిచ్పల్లి, జూన్ 13: వానకాలం సమీపిస్తుండడంతో క్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధులను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇందుకోసం �
కామారెడ్డి జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్నూతన కలెక్టరేట్, డీపీవో భవనాల ప్రారంభోత్సవంస్పీకర్ పోచారం, ప్రభుత్వ విప్ గోవర్ధన్లకు ఫోన్చేసిన సీఎంఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రా�
పిల్లలకు డిజిటల్ పరికరాల వ్యసనంతో ముప్పు ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్ల వాడకంలో మునిగి తేలుతున్న బాలలు పెరుగుతున్న మానసిక ఒత్తిడి, అసహనం చిన్నారుల తీరుపై తల్లిదండ్రుల్లో ఆందోళన నిజామాబాద్, జూన్ 11 (�