నిజామాబాద్, జూన్ 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించ బోమని, బాధ్య�
కార్యకర్తలకు అండగా ఉండేందుకు పార్టీ కార్యాలయాలు నిజామాబాద్లో నిర్మించిన భవనం అద్భుతంగా ఉంది పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత ఖలీల్వాడి, జూన్ 11: దేశంలోనే అత్యం త బలమైన ప్రాంతీయ పార్టీ
నాసిరకం విత్తన ముఠాలపై సర్కారు కొరడాసీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలుఉమ్మడి జిల్లాలో పది జిల్లా స్థాయిటాస్క్ఫోర్స్ బృందాలుజిల్లా, డివిజన్ కేంద్రాల్లో ఉధృతంగా కొసాగుతున్న తనిఖీలుపత్తి సాగు �
అన్నదాతల హర్షంఊపందుకోనున్న సాగు పనులుఎల్లారెడ్డి రూరల్/విద్యానగర్/బాన్సువాడ/బిచ్కుంద, జూన్ 10 : జిల్లావ్యాప్తంగా పలు మండలాలు, గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షం మేలు చేస్తుందని ర�
లాక్డౌన్ సడలింపుతో ఉదయం 6 నుంచిసాయంత్రం 5 గంటల వరకు దుకాణాల నిర్వహణసాయంత్రం 6 నుంచిపోలీసుల బందోబస్తునాగిరెడ్డిపేట్/లింగంపేట/ దోమకొండ/బీబీపేట్, జూన్ 10 : కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం లా�
పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ఉమ్మడి జిల్లాలో దాదాపు 20వేల దరఖాస్తులకు మోక్షందరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో కొత్త కార్డుల జారీసీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షాతిరేకాలునిజామా
కారకులైనవారిని శిక్షించాలని మృతుడి బంధువుల ఆందోళనఏఆర్ కానిస్టేబుల్, ఎస్సైపై కేసు నమోదుగాంధారి మండలం మాధవపల్లిలో ఘటనగాంధారి, జూన్ 9 : మండలంలోని మాధవపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది
రాజ్యసభ సభ్యుడు కే ఆర్ సురేశ్ రెడ్డికమ్మర్పల్లి, జూన్ 9: సీఎం కేసీఆర్ పాలన దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కే�
బాల్కొండ(ముప్కాల్), జూన్ 8: వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ అన్నారు. బాల్కొండలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ�
మెండోరా/ఏర్గట్ల, జూన్ 7 : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, ఏర్గట్ల మండలాలకు చెందిన పలువురు బాధితులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం పరామర్శించారు. మెండోరా మండలం బుస్సాపూర్లో మాజీ సర్పంచ్ ఏలేటి
డీఆర్డీవో చందర్నాయక్మోర్తాడ్/వేల్పూర్/ఏర్గట్ల/ముప్కాల్, జూన్ 7 : ప్రతి గ్రామంలో ఉపాధికూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీవో చందర్నాయక్ అ న్నారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో కంపోస్ట్ షె�
నిజామాబాద్ జిల్లాలో చురుకుగా సాగుతున్న 30 చెక్డ్యాముల నిర్మాణంనెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలువానకాలం మొదలవడంతో పనుల్లో పెరిగిన వేగంమొత్తం రూ.160 కోట్లతో ఆనకట్టల నిర్మాణంవరద నీటి�