గ్రామాల్లో ముమ్మరంగా ఉపాధి హామీ పనులు 85లక్షల పని దినాలు కల్పించే అవకాశం విపత్కర పరిస్థితుల్లో ఆదుకుంటున్న సర్కారు చర్యలు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. లాక్డౌన్ నేపథ్�
పూర్తయిన పల్లె ప్రగతి పనులు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం రూ.11లక్షలతో సీసీరోడ్డు,డ్రైనేజీల నిర్మాణం అభివృద్ధిలో గ్రామస్తుల భాగస్వామ్యం నిజామాబాద్ రూరల్, మే 30:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ
నిజామాబాద్ జిల్లాలో గాడితప్పిన ప్రైవేటు దవాఖానలుఅధిక ఫీజులపై కరోనా బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు57 కొవిడ్ వైద్యశాలల్లో సగం దవాఖానలకు నోటీసులు జారీబాధ్యులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న జిల్లా యంత్�
స్వగ్రామంలో నూతన హంగులతోగ్రామ పంచాయతీ నిర్మాణంఊరికి ఉపకారిగా తిమ్మయ్యగారి సుభాష్రెడ్డిపదేండ్లుగా సేవా కార్యక్రమాలుబీబీపేట్, మే 29: స్వలాభమే కాంక్షగా జీవిస్తూ.. ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 28: జిల్లాలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించా రు. పలు మండలాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల ను జిల్లా అదనపు కలెక్టర్తోపాటు అధిక
ధర్పల్లి, మే 28 : ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పనిలేకుండా ఎవరూ ఇబ్బందులు పడకూడదని, గ్రామాల్లోని కూలీలంతా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకునేలా చూడాలని డీఆర్డీఏవో చందర్నాయక్ పంచాయతీ కార్యదర్శులు,
వేల్పూర్, మే 27 : మండలంలోని జాన్కంపేట్ గ్రామ సమీపంలో ఉన్న నిజాంసాగర్ కెనాల్ను మంత్రి ప్రశాంత్రెడ్డి గురువారం పరిశీలించారు. కొంతకాలం నుంచి గుత్ప లిఫ్ట్ ద్వారా తమ గ్రామానికి నీరు రావడం లేదని ఇటీవల రైత
50 పడకలతో నిజామాబాద్ జిల్లా దవాఖానలో తక్షణంప్రత్యేక వార్డు ఏర్పాటుతగ్గుముఖం పట్టిన కరోనా కేసులుఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర మంత్రి వేములలాక్డౌన్, వ్యాక్సినేషన్, కరోనాపై చర్చనిజామాబాద్, మే 27, (నమస్�
నిజామబాద్, కామారెడ్డి కలెక్టర్ల వెల్లడి ఇందూరు/కామారెడ్డి టౌన్, మే 26 : ఈ నెల 28, 29 తేదీల్లో సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సినేషన్ వేసేందుకు వారి జాబితాను సిద్ధం చేయాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి,
నిజామాబాద్ జీజీహెచ్లో ప్రత్యేక వార్డు 50బెడ్లు, నలుగురు డాక్టర్లు, సిబ్బందితో సేవలు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు త్వరలోనే ప్రారంభించే దిశగా అడుగులు కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటూన
ప్రైవేటు టీచర్లకు వరుసగా రెండో నెలా ప్రభుత్వ సాయం రూ.2వేలతో పాటు 25 కిలోల సన్నబియ్యం అందజేత రెండో నెల సాయానికి భారీగా పెరిగిన లబ్ధిదారుల సంఖ్య అర్హులైన వారందరికీ అండగా నిలుస్తున్న రాష్ట్రప్రభుత్వం నిజామ�