వేల్పూర్/కమ్మర్పల్లి/మోర్తాడ్, మే 24 : శవ రాజకీయాలను సహించేది లేదని, కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ హత్యాఘటనపై బీఎస్పీ నాయకుడు ముత్యాల సునీల్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ప్ర�
లాక్డౌన్ సమయంలో గాలి తిరుగుళ్లు పోకిరీలతో పోలీసులకు తలనొప్పిగా మారిన వ్యవహారం అత్యవసరం కోసం వచ్చే వారికి ఎదురవుతున్న ఇబ్బందులు చీటికి మాటికి బయటికి వస్తే జరిమానా విధిస్తున్న పోలీసులు ఇదీ.. కొంత మంది �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 23 : జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు కొన�
డిచ్పల్లి/ధర్పల్లి/నిజామాబాద్ రూరల్/కోటగిరి/ చందూ ర్/ సిరికొండ/మోపాల్ (ఖలీల్వాడి), మే 23 : కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు చేపట్టిన లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు �
పాజిటివ్ రేటు 32 నుంచి 10శాతానికి తగ్గిందిలాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలినిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, మే 22 : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నదని, ఒకప్పుడు 32శాతంగా ఉన్న పా�
తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంపరిశోధనా నేపథ్యం.. యురేనియంపై అధ్యయనం32ఏండ్లు ప్రొఫెసర్గా సేవలునాలుగో రెగ్యులర్ వీసీగా సోమవారం బాధ్యతల స్వీకరణ ఎన్నా
ఐదు రోజుల పాటు ఇస్రో ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఉపాధ్యాయులకు సువర్ణావకాశం ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు శిక్షణ అనంతరం సర్టిఫికెట్ల ప్రదానం విద్యానగర్, మే 20 : మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఆవిష్కర�
బ్లాక్ ఫంగస్పై పోరు.. ఉమ్మడి జిల్లాలో వెలుగు చూస్తున్న కేసులు ఇప్పటికే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్, కామారెడ్డి ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స సంసిద్ధత వ్యాధిపై అవగాహన కల్పించేందుకు సర్కా�
విద్యానగర్/ఇందూరు, మే 21 : కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన వారందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు రాష్ట్ర విద్యా శాఖ
వానకాలం సీజన్కు సిద్ధమైన రైతులు ఉమ్మడి జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాల్లో సాగు అంచనా వరి సాగుపైనే అన్నదాతల మొగ్గు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం రైతులకు అందుబాటులో సరిపడా ఎరువులు, విత్తనాలు బోధన్
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 20 : జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నది. గురువారం జిల్లా, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి సర్వేతీరును పరిశీలించారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని 24వ వార్డులో కొనసాగుతున్�
నిజామాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా సృష్టిస్తున్న విలయ తాండవాన్ని కొండం త ధైర్యంతో ఎదుర్కోవాలని ఉభయ జిల్లాల యం త్రాంగానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఆద