పదినెలల క్రితమే పల్లె ప్రగతి పనులు పూర్తి ఆదర్శ గ్రామంగా ఎంపిక పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా మారిన గ్రామం నవీపేట, మే 16:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో విప్లవ
కరోనాతో ఊపిరితిత్తులకు చాలా ప్రమాదంరెండువారాల్లో డీ డైమర్, సీఆర్పీ రక్త పరీక్షలు చేయించుకోవాలినమస్తే ఫోన్-ఇన్లో ప్రముఖ ఛాతివైద్య నిపుణుడు డాక్టర్ బి.రాజేశ్వర్ కరోనా వేళ.. భయపెడుతున్న మరో ఆరోగ్యసమ
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానల కోసం నిల్వరోగుల అవసరాలు తీరుస్తూ… కొరతను అధిగమించిన యంత్రాంగంమంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత చొరవతో సమకూరిన ఔషధాలుకలెక్టర్ నిరంతర పర్యవేక్షణ, తనిఖీలతో బ్లాక్ మార్క�
ఆక్సిజన్, వెంటిలేటర్లు కోరిన వెంటనే చకచకా ఏర్పాట్లు కీలకమైన సమయంలో రెమ్డెసివిర్ ఔషధాల అందజేత కాల్సెంటర్కు తెలంగాణతోపాటు మహారాష్ట్ర నుంచీ ఫోన్లు వినతులకు స్పందించి తక్షణమే సాంత్వన చేకూరుస్తున్న
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 13 : జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతున్నది. వర్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శుక్రవారం 30 మందికి
నిజామాబాద్ రూరల్, మే 13: ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో దశాబ్దాల తరబడి విలీనంగా ఉన్న గ్రామాలు నిధుల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి 500 జనా�
రద్దీతో అక్కడక్కడా కనిపించని కొవిడ్ నిబంధనలు మాస్కు వాడకం, భౌతిక దూరం గాలికి.. స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్న ప్రజలు సడలింపు సమయం అనంతరం ఇండ్లల్లోనే ఉంటున్న జనం నిజామాబాద్, మే 13, (నమస్తే తెలంగాణ ప్ర�
బోధన్, మే 13: కొవిడ్ బాధితులను రక్షించుకుంటామని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. బోధన్ ప్రభు త్వ జిల్లా దవాఖానను గురువారం సందర్శించిన ఆయన.. కొవిడ్ వార్డు ల్లో పర్యటించారు. చికిత్స పొందుతు న్న వారితో మాట�
కోటగిరి, మే 13: ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలను పాటించాలని రుద్రూర్ సీఐ అశోక్రెడ్డి సూచించారు. ఎవరై నా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని పొతంగల్ సమీపంలో మంజీరా నది వద్ద తెల
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే13 : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇండ్లల్లోనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నా రు. జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినే�
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో పది బైక్లు చోరీ వివరాలను వెల్లడించిన సౌత్జోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నిజామాబాద్ రూరల్, మే 13 : బైకులను చోరీ చేయడమే పనిగా పెట్టుకున్న ఓ యువకుడు ఎట్టకేలకు నిజామా�
కరోనా బాధితులతో రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ దవాఖానల్లోని కొవిడ్ వార్డుల్లో కలియ తిరిగిన మంత్రి కరోనా సోకిన వారితో మాటామంతి.. ధైర్యం నింపిన వేముల పీపీఈ కిట్ ధరించకుండానే పర్యటన నిజామాబాద�
కరోనా చికిత్సకు ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు అందుబాటులో ఆక్సిజన్, రెమ్డెసివిర్.. కరోనా నియంత్రణపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో వేర్వేరుగా సమీక్ష నిజామాబ�