అత్యవసరమైతే తప్ప బయటికి రాని జనం సడలింపు సమయంలోనే కనిపించిన రద్దీ జనసంచారం లేక బోసిపోయిన పట్టణాలు, గ్రామాలు నిజామాబాద్, మే 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వి�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 12: బోధన్లోని ప్రభుత్వ దవాఖానల్లో బుధవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో 16 మందికి పాజిటివ్ వచ్చిందని ఆయా దవాఖానల వైద్యాధికారులు తెలిపారు. బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో
నగరంలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన సీపీ కార్తికేయ నిర్మానుష్యంగా మారిన బస్టాండ్లు జనసంచారం లేక బోసిపోయిన ప్రధాన రహదారులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 12: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ర�
కరోనా బాధితులకు మానసిక ధైర్యం ముఖ్యం ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ఇన్లో మానసిక వైద్య నిపుణుడు ఆకుల విశాల్ ఖలీల్వాడి, మే 12:‘మానసికంగా ధైర్యంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా జయించవచ్చు. ఒత్తిడిని తగ్గించేం
కరోనా మహమ్మారిపై యుద్ధం.. పది రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 20 గంటలు సకలం బంద్.. 4 గంటలు మినహాయింపు నిజామాబాద్, మే 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా రాష్ట్ర
కొవిడ్ నుంచి బయటపడ్డాక ఎక్సర్సైజ్ మస్ట్ మంచి ఆహారంతోపాటు తరచూ నీళ్లు తాగాలి నెగెటివ్ వచ్చాక వారంపాటు విశ్రాంతి తీసుకోవాలంటున్న న్యూట్రిషనిస్టులు హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి ను
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 11 : రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కందకుర్తి అంతర్రాష్ట్ర సరిహద్దులో వేర్వేరుగా మంగళవారం 53 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ వచ్చిందని మండల �
హరితహారం మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు ప్రతిరోజూ చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలింపు వైకుంఠధామం నిర్మాణంతో తీరిన ‘అంతిమ’ కష్టాలు మాక్లూర్, మే 11: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగత�
విజయవంతంగా కొనసాగుతున్న ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్న యంత్రాంగం అన్నదాతల కోసం వైరస్కు ఎదురొడ్డి నిలుస్తున్న ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న పౌరసరఫరాల శాఖ 6లక్షల మెట్రిక్�
ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలి తల్లికి కరోనా సోకినా.. బిడ్డకు పాలు ఇవ్వొచ్చు పిల్లలకు వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ఇన్లో పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్
నిజామాబాద్ రూరల్, మే 10 : నిజామాబాద్ మండలంలోని మల్లారం గ్రామంలో కొనసాగుతున్న జ్వర సర్వేను నిజామాబాద్ ఆర్డీవో రవి సోమవారం పరిశీలించారు. కరోనా లక్షణాలున్న వారిని ఎలా గుర్తిస్తున్నారని సర్వే బృందం వారి�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 10: బోధన్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ దవాఖానల్లో సోమవారం పలువురికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా, 22 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. పట్టణంలోని జిల
అభివృద్ధిలో దూసుకుపోతున్న కూనేపల్లి ఆహ్లాదాన్ని పంచుతున్న హరితహారం మొక్కలు కంపోస్టుషెడ్డు, వైకుంఠధామాలు పూర్తి రెంజల్, మే 10: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఆ గ్రామం అ
ఖలీల్వాడి, మే 9 : కొవిడ్ బాధితులు, వారి సహాయకులతోపాటు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ఆధ్వర్యంలో ఉచిత భోజన పంపిణీ కొనసాగుతున్నద�