నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 4: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా నిర్ధారణ పరీక్షలు మంగళవారం నిర్వహించారు. 11 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 55 మందికి
కోటగిరి/ఆర్మూర్, మే 4 : రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిములకోసం సరఫరా చేసిన రంజాన్ కానుకలను స్థానిక నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా సీఎం కేసీఆర
బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు వంద పడకల వైద్యశాలలో 92 ఆక్సిజన్ బెడ్లు కాంట్రాక్ట్ పద్ధతిపై వైద్య సిబ్బంది నియామకం బోధన్, మే 4: మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉన్న జిల్లాలోని అనేక గ్�
తలా కొంత పోగుచేసి.. తోచినవిధంగా సాయం అందించి.. మానవత్వం చాటుకుంటున్న స్వచ్ఛంద సంస్థ 60 మంది యువకులతో ఫౌండేషన్ ఏర్పాటు ప్రశంసలు అందుకుంటున్న చేయూత బాధ్యులు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో 60 మం�
నకిలీ మందులు అమ్మితే కటకటాల పాలే.. ఇప్పటికే పలు దవాఖానల్లో తనిఖీల్లో నిమగ్నమైన జిల్లా యంత్రాగం అధిక బిల్లులు వసూలు చేసిన దవాఖానలకు నోటీసులు జారీ రెమ్డెసివర్ ఇంజక్షన్ల వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టి�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 3: జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్నది. కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు కూడా సోమవారం వైద్య సిబ్బంది విస్తృతంగా నిర్వహించారు. భీమ్గల్లోని ప్రాథమిక ఆరోగ్య క
జిల్లాలో 950 లకు పైగా వివాహాలపై ప్రభావం అయోమయంలో తల్లిదండ్రులు ఇప్పటికే పూర్తయిన అడ్వాన్స్ బుకింగ్స్ కోటగిరి, మే 3:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారీ ప్రతి అంశంపై ప్రభావం చూపుతున్నది. ఈక్రమంలో వివ�
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక బంతి,చామంతి పూలసాగులో ముందున్న మాక్లూర్ రైతులు అర ఎకరంలోనే అద్భుతాలు సాధిస్తున్న వైనం మాక్లూర్ మండల పరిధిలోని మాదాపూర్, గుత్ప, రామచంద్రాపల్లి, మాక్లూర్ గ్�
నిజాంసాగర్, మే 2 : దేశంలోనే మొట్టమొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో నిజాంసాగర్ ఒకటి. 1931 సంవత్సరంలో నిర్మించిన చారిత్రక ప్రాజెక్టుకు గడిచిన రెండున్నర దశాబ్దాలుగా జలకళ సంతరించుకోవడం కలగానే మిగిలింది. �
పాత కక్షల నేపథ్యంలో అల్లుడితో ఘర్షణమందలించిన బంధువులపై దాడిపరస్పర దాడులతో.. ఐదుగురికితీవ్ర గాయాలు, ఇద్దరికి స్వల్ప గాయాలుతొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదుచేసిన పోలీసులునిజామాబాద్ జిల్లా ఫకీరాబా