నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 29: జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. 45 ఏండ్లు దాటిన వారికి కొవిడ్ టీకాలను వైద్య సిబ్బంది వేస్తున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న
వైద్యుల సలహాలు, మందులు వాడితే చాలు చాలా మందికి హోం ఐసొలేషన్లోనే కరోనా తగ్గుముఖం జిల్లాలో కరోనా రికవరీల రేటు 97 శాతం భయపడాల్సిన అవసరంలేదు : నిజామాబాద్ డీఎంహెచ్వో బాల నరేంద్ర ఖలీల్వాడి, ఏప్రిల్ 28: కరోనా �
పండ్లు ఏరేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి మొక్కలపై పూర్తిగా పండిన తర్వాతే తెంపాలి ఎండిన కాయలను గ్రేడింగ్ చేయాలి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ కె. నిరోష వ్యవసాయ యూనివర్సిటీ : కోత దశలో ఉన్న మిర్చి పంటలో తగు జాగ్�
కొవిడ్ వేళ రెండేండ్లుగా సెర్ప్ఆధ్వర్యంలో వరి కొనుగోళ్లు నిజామాబాద్ జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 38 కేంద్రాలు కమ్మర్పల్లి, ఏప్రిల్ 28: కరోనా కాలంలోనూ వరి కొనుగోళ్లు నిర్వహిస్తూ మహిళా సంఘాలు కీలకపాత్ర ప�
వేసవిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు రోగ నిరోధక శక్తి పెరుగుదలకు దోహదం ఆరోగ్యానికి ఎంతో మేలు కోటగిరి/ బోధన్ రూరల్, ఏప్రిల్ 28:వేసవితాపం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రజలు దాహర్తి తీర్చుకునేందుకు ఉక్కిరిబిక్కి�
రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు కనువిందు చేస్తున్న విలేజ్ పార్క్ హర్షం వ్యక్తంచేస్తున్న గ్రామస్తులు నందిపేట్ రూరల్, ఏప్రిల్ 28:పల్లెప్రగతి.. ఈ ఒక్క కార్యక్రమంతో గ్రామీణ రోడ్లన్నీ పచ్చని మొక
మే 1 నుంచి వయోజనులకు టీకా ఏర్పాట్లు చేస్తున్న వైద్య ఆరోగ్యాధికారులు కామారెడ్డి జిల్లాలో 30 వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రతి కేంద్రంలో 125 మందికి టీకా రద్దీని బట్టి వ్యాక్సినేషన్ పెంచే అవకాశం! విద్యానగర్, ఏ�
నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 27: నిజామాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మ ధ్య అభిషేకం, అర్చన,
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27: జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్ష, వ్యాక్సినేషన్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం బోధన్ �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27: ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను జిల్లావ్యాప్తంగా మంగళవారం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లా
జక్రాన్పల్లి, ఏప్రిల్ 27 : పార్కు లు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేవి పట్టణాలు, నగరాలు. అందులోని రకరకాల పూలు, పండ్ల మొక్కలు, పచ్చికబయళ్లు ప్రజలకు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్ర�
టీఆర్ఎస్ను ఆదరించిన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరిన తొలి జడ్పీ నిజామాబాదే.. 2013లో కేసీఆర్ నాయకత్వంలో ఆర్మూర్లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్లీనరీ అదే ప్లీనరీలో ఏడవసారి పార్టీ అధ్యక�
మలిదశ పోరాటంలో ఉద్యమ దిక్సూచిగా మోతె స్వరాష్ట్రం కోసం 2001 ముడుపు కట్టి.. 2014లో చెల్లించుకున్న కేసీఆర్ గులాబీ పార్టీకి తొలి జడ్పీ చైర్మన్ను అందించిన ఘనత కమ్మర్పల్లి/వేల్పూర్, ఏప్రిల్ 26 : ఉద్యమ నాయకుడు కల�
నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 26: రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాలకు చెందిన పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఖాళీలు ఏర్పడి