రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు మే ఒకటో తేదీ వరకు అమలు కానున్న ఆంక్షలు అత్యవసర సేవలకు మినహాయింపు నిజామాబాద్, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కే�
పరిస్థితి చేయిదాటుతున్నా కనిపించని జాగ్రత్తలు భౌతిక దూరం, మాస్కులు పెట్టుకోకుండానే సంచారం కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణాలివే… పనిచేసే ప్రాంతాల్లో కొవిడ్ 19 నిబంధనలు బేఖాతరు నిజామాబాద్, ఏప్�
ఖలీల్వాడి, విద్యానగర్, ఏప్రి ల్ 19: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు వందల సం ఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం మొత్తం 1372 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 460 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. �
భీమ్గల్, ఏప్రిల్ 18: రైతులు ధాన్యం విక్రయాలపై దళారులను ఆశ్రయించవద్దని జిల్లా సహకార అధికారి సింహాచలం, డీఆర్డీవో పీడీ చందర్నాయక్ సూచించారు. మండలంలోని సికింద్రాపూర్, బెజ్జోర, పురాణిపేట్, జాగిర్యాలలో �
ఆర్మూర్, ఏప్రిల్ 19 : ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రభుత్వ దవాఖానల్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పట్టణంల
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 19 : జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విస్తరిస్తున్నది. పల్లెల్లో సైతం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ దవాఖానలు, పీహె�
వెల్దుర్తి, ఏప్రిల్ 18: కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పదమూడో రోజూ ఆదివారం పరుగులు తీశాయి. హల్దీవాగులోకి బిరబిరా వస్తున్న గోదావరి జలాలతో చెక్డ్యామ్లు నిండుతున్నాయి. 13వ
మోర్తాడ్, ఏప్రిల్ 18: ఇదో లక్కీ లాటరీలాగానే అనిపిస్తుంది.. కానీ ప్రతిరోజూ వేలరూపాయలను కోల్పోయేలా చేస్తుంది. అదే మట్కా. దీనికి జనం బానిసలవుతున్నారు.సంపాదించిందంతా దీంట్లోనే తగలేస్తున్నారు. లాటరీ నాకు తగల
శక్కర్నగర్, ఏప్రిల్ 18: బోధన్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 102 మందికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో 113మందికి పర�
డిచ్పల్లి, ఏప్రిల్ 18: ఇందల్వాయి మండల కేంద్రంలోని సీతారామ చంద్రస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తికారణంగా ఉత్సవాలను ఆలయ నిర్వాహకులే సాదాసీదాగా నిర్వహించారు. ఈ ఏడా�
మహారాష్ట్రలో కరోనాతో భయం..భయం ముంబై నుంచి బయల్దేరిన తెలంగాణవాసులు ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ గతంలో రూ.700.. ఇప్పుడు మూడురెట్లు చార్జీ వసూలు నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 18: మహారాష్ట్రలో కరోనా కేసుల
గలగలా గోదారి కదిలిపోతుంటే…చెక్డ్యామ్లు పొంగిపొర్లుతుండగా..12 వ రోజూ గోదావరి జలాల ప్రవాహంశనివారం వెల్దుర్తిలో నిండిన రెండు చెక్డ్యామ్లువెల్దుర్తి, ఏప్రిల్ 17 : కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెన
వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కొత్త ఎత్తుగడ ఎంపీ ధర్మపురి అర్వింద్కు అనుకూలంగా అబద్ధపు రాతలు నిజామాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపు బోర్డు ఏర్పాటు ఇందూరు రైతుల చిరకాల వాంఛ. ర�
భీమ్గల్/మోర్తాడ్/కోటగిరి/ఇందల్వాయి/నందిపేట్/ఆర్మూర్ (నందిపేట్), ఏప్రిల్ 16: కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకుంటున్నారు. ఈ మేరకు శనివ�