వెల్దుర్తి, ఏప్రిల్ 16 : తెలంగాణ ప్రాంత రైతుల దశదిశను రాష్ట్ర సర్కారు మార్చిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మం డల పరిధిలోని హకీంపేట గ్రామ శివారులో ఉన్న హల్దీవాగు ప్రాజెక్టు
వేసవి తాపాన్ని తీర్చుతున్న కర్బూజా ఎన్నో పోషకాలకు తోడు ఔషధ విలువలూ సొంతం ఉమ్మడి జిల్లాలో విరివిగా అమ్మకాలు విద్యానగర్, ఏప్రిల్ 16 :ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చక
అభివృద్ధి పనులు పూర్తి కావడంపై సర్వత్రా హర్షం అందరి సమన్వయంతో స్వల్పకాలంలో పనులు పూర్తి ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు దాతల సహకారం భీమ్గల్, ఏప్రిల్ 16 :పల్లె ప్రగతిలో భాగంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్
ప్రాజెక్టులోకి గోదారమ్మ పరుగునేటి తెల్లవారు జామున పారనున్న అలుగురెండు, మూడు రోజుల్లో మంజీర వాగులోకి..ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ద్వారా 2900 ఎకరాల ఆయకట్టువెల్దుర్తి, ఏప్రిల్ 15 : కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వా�
ఉమ్మడి జిల్లాలో షురూ అయిన అక్రమ వ్యవహారంగతేడాది కామారెడ్డిలో పోలీసు శాఖను కుదిపేసిన వైనంబంతిబంతికో రేటు… ఉభయ జిల్లాలో నిఘా పెట్టని పోలీసులుఅప్పుల్లో కూరుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువతపట్టణా�
ధర్పల్లి/ఇందల్వాయి/మాక్లూర్/ఆర్మూర్, ఏప్రిల్ 14 : అన్నదాతల సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కృషితో రైతులకు ఎంతో లబ్ధిచేకూరుతున్నదని ధర్పల్లి ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డి అన్నారు. ఐకేప�
జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలుమాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానాకొవిడ్-19 నియంత్రణపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 14: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత జిల్లాలో అధికంగా ఉంది.
నిజాంసాగర్, ఏప్రిల్ 14: కాళేశ్వరం నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఈనెల 6న సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఆ నీరు మరో వారం రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తె
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 14 : పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం ఆత్మకూర్ గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల�
మెదక్ జిల్లాలోకి ప్రవేశించిన గోదావరి జలాలు ఇప్పటి వరకు నిండిన నాలుగు చెరువులు, 12 చెక్డ్యామ్లు ఆనందంలో రైతులు..పలుచోట్ల సంబురాలు వారం రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరే అవకాశం వర్గల్/తూప్రాన్ ర
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 11: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా టెస్టులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ టీకాలు వేస్త�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 11 : సంఘ సంస్కర్త, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహా త్మా జ్యోతిబా పూలే జయంతిని జిల్లాలో ఆదివా రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్ర�
కోటగిరి, ఏప్రిల్ 11 :మనిషి దైనందిన జీవితంలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఉరుకుల పరుగుల జీవన గమనంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆహారపు ఆలవాట్లత�