సురక్షితంగా బయటపడిన బాలుడు అందరూ నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు మృతులంతా సమీప బంధువులే.. ఇద్దరు పిల్లలను రక్షించేందుకు నదిలోకి దిగిన ఐదుగురు కాపాడే ప్రయత్నంలో నీటిలో చిక్కుకుపోయిన వైనం రెండు కుటుంబాల�
భర్తను, కొడుకులను పోగొట్టుకున్న అభాగ్యురాలు.. భర్తతో కలిసి స్వశక్తితో కుటుంబ పోషణ చేస్తున్న మహిళ పెద్ద దిక్కును, ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన వసంత వరుసకు అక్కాచెల్లెళ్లు.. విధి చేతిలో పావులు.. పోచంపాడ్�
ఆర్మూర్, ఏప్రిల్ 2 : పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి హామీని తుంగలో తొక్కిన ఎంపీ ధర్మపురి అర్వింద్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని రైతు ఐక్యకార్యాచరణ కమి�
వర్ని, ఏప్రిల్ 2 : ఓ పెండ్లి వేడుకకు హాజరైన 30 మందికి కరోనా సోకింది. మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం నలుగురికి పాజిటివ్ రావడంతో గ్రామంలో కలకలం మొదలైంది. దీంతో �
నందిపేట్, ఏప్రిల్ 2 : ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో జె. రమేశ్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్
నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు ప్రయత్నం కార్పొరేషన్ పరిధిలో సమకూరిన 151 వాహనాలు పాతవి 81, ఏక కాలంలో 70 కొత్త వాహనాలు రాక నగరంలో 180 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ లక్ష్యం స్వచ్ఛ నగరంగా మార్చేందుకు
భానుడి ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ప్రజలు ఉపశమన చర్యలు సిద్ధమవుతున్నారు. పలువురు పాతకూలర్లకు మరమ్మతులు చేయిస్తుండగా కొందరు కొత్తవి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వ్యాపారుల�
భీమ్గల్, ఏప్రిల్1: బాల్కొండ నియోజకవర్గంలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేంత వరకూ తాను విశ్రమించేదిలేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ,శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స
భీమ్గల్, ఏప్రిల్ 1: భీమ్గల్ మండలంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం బిజీబిజీగా గడిపారు. పలు మండలాల్లో అభివృద్ధి కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. మండలంలోని జాగిర్యాల్లో రూ.ఐదు లక్షలతో నిర్మించి�
ముప్కాల్, ఏప్రిల్ 1: మండలంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించడంతో రైతుల బాధలు తీరనున్నాయి. ఈ సబ్స్టేషన్ నిర్మాణంతో మండలంలోని వెంచిర్యాల గ్రామానికి మరింత నాణ్యమైన విద్యుత్ సేవలు అందనున్న�
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుఅన్నదాతల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయంమంత్రి వేముల ప్రశాంత్రెడ్డివేల్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంవేల్పూర్, మార్చి 31: ర�
రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రతబుధవారం 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదునిర్మానుష్యంగా మారుతున్న రోడ్లుఖలీల్వాడి, మార్చి 31: జిల్లాలో పగటి ఉష్ణ్గోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోన
అభివృద్ధిలో దూసుకుపోతున్న ఇస్రోజివాడిరోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరంగా మొక్కలుపల్లె ప్రగతి పనులన్నీ స్వల్పకాలంలోనే పూర్తి కామారెడ్డి రూరల్, మార్చి 31 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి�