ఎల్లారెడ్డి, మార్చి 28: గ్రామాల అభివృద్ధికి అంకితమై పని చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వం వేతనాల పెంపు ప్రకటనతో ఆనందంతో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా పని చేస్తున్న వారి సే�
రెండు నెలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన మొదలైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా కాలంలో విద్యార్థులక
బీబీపేట్, మార్చి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లెప్రగతితో గ్రామాలు నందనవనాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలో దూసుకుపోతున్న
నిజామాబాద్ రూరల్, మార్చి 28 : నిజామాబాద్ రూరల్ మండలంలో పన్ను వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. గ్రామ పంచాయతీల పాలకవర్గ సభ్యు లు, సిబ్బంది పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా పంచాయతీ అధిక�
మోర్తాడ్, మార్చి 28 : ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిట్మెంట్ను ప్రకటించడం, ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. రిటైర
నిజాంసాగర్, మార్చి 28: మండలంలోని ఒడ్డేపల్లి కోమలంచ గ్రామాల శివారులో మంజీరానది పరీవాహక ప్రాంతంలో నిర్మించనున్న నాగమడుగు ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, నీటి పారుదల శాఖ సీఈ
ఆర్మూర్, మార్చి 28 : తాళం వేసిన ఇండ్లు, రద్దీ ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్.. ప్రాంతం ఏదైనా డివిజన్ పరిధిలో దుండగులు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ఆర్మూర్ పట్టణవాసులు ఇ�