చందూర్, ఏప్రిల్ 11 :నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని కారేగాం తండా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. మురికి కూపాలుగా మారిన �
పొరుగున నాందెడ్ జిల్లా లాక్డౌన్తో సరిహద్దులో కలవరం స్వస్థలాలకు వెళ్లిపోయే దిశగా వలస కూలీలు మహారాష్ట్రతో పాటు యూపీ, బీహార్లకు వెళ్లిపోతున్న వలస కార్మికులు ఫలితంగా మూతపడుతున్న చిన్న తరహా వ్యాపారాల�
ఎడపల్లి (శక్కర్నగర్), ఏప్రిల్ 8: ఎడపల్లి మండలంలో పలు శాఖల అధికారుల తీరు కారణంగా తమకు ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎడపల
డిచ్పల్లి, ఏప్రిల్ 8 : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)తో దక్షిణ మధ్య రైల్వే అనుసంధానం వ్యాపారులతోపాటు నిరుద్యోగ యువతకు వరంలా మారింది. డిచ్పల్లి ప్రాంత వాసుల నాలుగు దశాబ్దాల కల నెరవేరింది. డిచ్�
ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 8 : దేవుడు వరమిచ్చినా – పూజారి కరుణించలేదన్నట్లుగా మారింది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ వైకుంఠధామం పనులు. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ఎంత ఒ�
ఎడపల్లి (శక్కర్నగర్), ఏప్రిల్ 8 : గ్రామం చిన్నదే అయినా, ఏండ్ల తరబడి నెలకొన్న సమస్యలకు ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో పరిష్కారం లభించింది. దాతలు కూడా సహకారం అందించడంతో ఊహించని రీతిలో అభివృద్ధి పరుగ�
ఉమ్మడి జిల్లాలో వెల్లువెత్తనున్న ధాన్యం దిగుబడులు సకాలంలో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ప్రణాళికలు వానకాలంలో నిజామాబాద్లో 5.55 లక్షల మెట్రిక్ టన్నులు కామారెడ్డిలో 3.70 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం క�
డిచ్పల్లి/ఇందల్వాయి/ధర్పల్లి/వర్ని/మోర్తాడ్/ఏర్గట్ల/ఎడపల్లి (శక్కర్నగర్)/నందిపేట/రెంజల్, ఏప్రిల్ 7: ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని �
ధర్పల్లి, ఏప్రిల్ 7 : కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినో
వేదశాస్త్ర ప్రవర్ధక సభ, శాక్త పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహణ ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా బాధల నుంచి విముక్తి కోసం అథర్వణ వేదయాగం మూడు రోజుల పాటు వేద విద్యార్థులకు చతుర్వేద పరీక్షలు శ్రద్ధానంద్ గంజ్ ఉమామ�
నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 7 : మౌలిక సదుపాయాలు లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు సైతం లేక అవస్థలు పడ్డారు. గతుకుల రోడ్లపై రాకపోకలు సాగిస్తూ కాలం వెల్లదీశారు. �
జిల్లాలో కాళేశ్వరం పనులను పరిశీలించిన మంత్రి వేముల, ఎమ్మెల్యే బాజిరెడ్డి జల వనరుల శాఖ అధికారులు,వర్క్ ఏజెన్సీలతో కలిసి పర్యటన పంప్హౌస్లు, భారీ నిర్మాణాల తీరుతెన్నులపై ఆరా పనుల్లో జాప్యంపై అసహనం..పుర�
నిజామాబాద్, ఏప్రిల్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిజాంసాగర్ ఆయకట్టు రైతుల కల సాకారం కానున్నది. కొన్నేండ్లుగా భవిష్యత్తు లేక వెలవెలబోతున్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 5: స్వాతంత్య్ర సమరయోధుడు, సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతిని జిల్లా వ్యాప
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 5 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతితో కామారెడ్డి జిల్లా నాగి రెడ్డిపేట్ మండలం మేజర్ వాడీ గ్రామం మెరిసిపోతున్నది. ఉమ్మడి జీపీగా ఉన్న గ్రామం రెండు�